హైదరాబాద్: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రో సెంటర్ను ఆగస్టు 4వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. బంజారా హిల్స్లో కమాండ్ కంట్రోల్ సెంటర్�
మోదీ ఎనిమిదేండ్ల పాలనలో దేశంలో మున్నెన్నడూ లేని విధంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. క్షీణిస్తున్న రూపాయి విలువ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త వి�
ప్రకృతి పరిరక్షణ కోసం తెలంగాణ చేస్తున్న కృషి అంతర్జాతీయ మన్ననలు పొందు తున్నది. పర్యావరణ సంరక్షణ, పచ్చదనం పెంపుదలలో చైనా, బ్రెజిల్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉండటం విశేషం. ఈ విధంగా తెలంగాణ ఘనకీర్తిని ప్రపం�
భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండండి వరద పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురు�
వైద్యశాఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న కార్యక్రమాలు పేదలకు ఉచితంగా మందులు, వైద్యపరీక్షలు రోగులకు ఇచ్చే మందుల్లో కొత్తగా 123 ఔషధాలు వైద్య పరికరాల నిర్వహణకు ప్రత్యేక పాలసీ డైట్ చార్జీల పెంపుతో రోగులకు ప
టీఆర్ఎస్లోకి వస్తానని కాళ్లు పట్టుకున్నవ్ గుర్తుందా? కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ గట్టుప్పల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞత సభ నల్లగొండ, జూలై 26(నమస్తే తెలంగాణ ప్రతిన�
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ఏడాదిలోనే సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో రూ.892 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటికే కొన్ని పూర్తికాగా.. పలుచోట్ల శరవేగంగా జరుగుతున్నాయి. రూ.692 కోట్�
సూర్యాపేట : రాష్ట్రం అప్పులకుప్పలా మారిందన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఘాటుగా స్పందించారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ పెంచుతున్నారని మంత్రి
రెండున్నరేండ్లుగా ఉచితంగా బియ్యం ప్రతినెలా 37 లక్షల కుటుంబాలకు భరోసా 4వేల కోట్లతో 18 లక్షల టన్నులు పంపిణీ కరోనా కష్ట సమయంలో పేదలకు అండ వలస కార్మికులకూ బియ్యం ఇచ్చిన రాష్ట్రం ప్రైవేటు టీచర్లకు 3 నెలలు ఉచితంగ
రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత దీపికారెడ్డి నియమితులయ్యారు. ఆమె రెండేండ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.
సీఎం కేసీఆర్ చొరవతోనే పట్టణంలో వంద పడకల దవాఖాన మంజూరైందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించనున్న వంద పడకల దవాఖానకు కేటాయించిన స్థలాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. మం�
రాష్ట్రంలోని పురాతన ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుని నిధులు మంజూరు చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. ఇందులో భాగంగా నష్కల్లోని శ్రీ సీతారామచంద్రస్వామి