జగిత్యాల : సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండల పోరండ్ల గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో రూ.23 లక్షలతో 300 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి భూమి పూజ చే
ప్రపంచ స్థాయిలో తెలంగాణ పోలీస్ కీర్తి కిరీటంగా తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిలవబోతున్నది. దేశంలోనే అద్భుతమైన, అధునాతన సాంకేతికతను పుణికిపుచ్చుకొన్న భద్రతాస
దళితబంధు పథకం ద్వారా మహిళలు, యువకులు వినూత్న వ్యాపారాలు చేస్తూ నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.
దేశంలో నిఖార్సయిన హిందువు సీఎం కేసీఆర్ అని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ. 1,200 కోట్లతో యాదాద్రి ఆ�
హైదరాబాద్ : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వస్తున్న ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో పాటు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయా�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రజల్లో అడుగడుగునా దేశభక్తి భావన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి
ప్రత్యామ్నాయ ఎజెండాతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీని ఢీ కొడుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో కమలనాథులు బెంబేలెత్తుతున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర �
హైదరాబాద్ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను అడుగడుగునా దేశభక్తి భావన, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొలిపే విధంగా సమున్నత స్థాయిలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆ
CM KCR | దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తికానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ’ వేడుకలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పదిహేను రోజుల పాటు నిర్వహిం�
హైదరాబాద్ : భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ వేడుకలపై ప్రగతి భవన్లో కే కేశవరావు కమిటీతో ముఖ్య�
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ వేడుకల కార్యాచరణను మంగళవారం నాడు సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ నెల 8వ �
బండి పోతే బండి. కారు పోతే కారు. ఇవి వరదల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రగల్భాలు. కానీ ఒక్కరికి కూడా కారుకు కారిచ్చింది లేదు.. బండికి బండి ఇప్పించిందీ లేదు. నాలుగు ఓట్ల కోసం పబ్బం గడుపు�
ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతలు సుస్థిరంగా ఉంటేనే ఆ రాష్ట్రం పురోగతి సాధిస్తుంది. ఇది గమనించిన కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకు�
హైదరాబాద్ : ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘నేతన్న భీమా పథకం’ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలంగాణ పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర అధ్య�