జహీరాబాద్, ఆగస్టు 1 : రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు తెలిపారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని వాసవి కల్యాణ మండప�
Minister Gangula kamalakar | లియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని మంత్రి గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన.. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో
ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ, విధి వ�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని.. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ నెల 25న ఢిల్లీ పర్యటనకు కేసీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో �
వనపర్తి : తెలంగాణ ఉద్యమ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఊహించని అభివృద్ధి జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. నూతనంగా నిర్మించిన వనపర్తి కలెక్టర�
రాష్ట్రంలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు నేతృత్వంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జీఏడీ విభాగం సిద్ధం చేసిన ప్రతిపాదనలపై చర్చించారు. ఉత్సవాల నిర్వహణపై పలు న�
వృత్తిదారుల బలోపేతానికి ప్రభుత్వం కృషి ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ యాదాద్రి జిల్లాలో రాష్ట్రంలోనే తొలి నీరా కేంద్రానికి శంకుస్థాపన భువనగిరి కలెక్టరేట్, జూలై 29: వృత్తిదారుల బలోపేతానికి తె�
రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం రాయపర్తి మండలంలోని ఊకల్ గ్రామంలోని దళిత కుటుంబాలకు ప్ర�
న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు జాతీయ రాజకీయాలపై చర్చి�
ప్రతిష్ఠాత్మక పోలీసు కేంద్రాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ దసరాకు నూతన సచివాలయం.. అమరుల స్మృతివనం ప్రారంభం శ్రావణ మాసంలో 8 జిల్లాల కలెక్టరేట్ భవనాల ప్రారంభం సీసీసీలో తుది పనులను పరిశీలించిన మంత్ర�