మహబూబాబాద్ : జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ‘ఇనుగుర్తి’ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలో మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అర
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట మంత్రులు, ఎంపీలు కూడా ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవుతారు.
సంగారెడ్డి : టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం సిర్గాపూర్లో వివిధ అభివృద్ధి పనులకు ఎంపీపీ మహిపాల్రెడ్డి తో పాటు ఆయన శంఖుస్�
బర్త్డే వేడుకల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ ప్రశంస తెలంగాణభవన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మంత్రి కేటీఆర్ సైకత చిత్రం కేటీఆర్ రాజకీయ ప్రస్థానంపై డాక్యుమెంటరీని విడుదల చేసిన �
బిడ్డ ఏడుపు విని తల్లి ఎలా పరిగెడుతుందో, ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు నాయకులు అలా పరిగెత్తాలి, వారే నిజమైన ప్రజా సేవకులు అన్నారు లోవెల్. అటువంటి అరుదైన లక్షణాలున్న నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకు
సరికొత్త రంగులో ఆకట్టుకుంటున్న యూనిఫాంలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పండుగ శోభ ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ఒకే రంగులో హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): సర్కారు బడులు కళకళలాడుతున్నాయి. ప్రభుత్వ �
మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో చెక్డ్యాంలు, ప్రాజెక్టులు నిర్మించడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిజాడ కనిపించేది కాదని, సింగూ రు నీటికోసం రైతులు ఎన్నోసార్లు రోడ్డెక్కాల్సి�
ఆగస్టు 1వ తేదీ వరకు అవకాశం నాలుగేండ్లలో ఎల్ఐసీకి ప్రభుత్వం చెల్లించిన ప్రీమియం 3,937 కోట్లు హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి, అమలు చేస్తున్న రైతుబీమా పథ�
ఈ స్థాయిలో దేశంలో ఎక్కడా లేవు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల జగిత్యాలలో స్టడీ సర్కిల్ ప్రారంభం జగిత్యాల రూరల్, జూలై 23: దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేస్�
పాలనాసంసరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్రంలో నూతనంగా మరో 13 మండలాలను ఏర్పాటుచేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రజలను కాపాడుకోవటమే ముఖ్యం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొందాం పదిహేను రోజుల కృషిని కొనసాగించాలి భద్రాచలంలో అధికారుల పనితీరు భేష్ ఉద్యోగులు హెడ్క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దు ప్రజాప్రతినిధులు స్థా
హైదరాబాద్ : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా.. స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగ�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారు. రాష్ట్ర
వనపర్తి : రాష్ట్రంలోని వీఆర్ఏల సమస్యలను పరిష్కారిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వీఆర్ఏల సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టిలో ఉన్నాయని, సరైన సమయంలో నిర్ణయం తీసుక