మోదీ ఫాసిస్టు పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి చరిత్ర సంకల్పించి కేసీఆర్ను నడిపిస్తున్నది. మొన్నటి ప్రెస్మీట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ విద్వేషకుట్రలు, మత రాజకీయాలతో అధికారంలోకి వచ్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల రెండవ తేదీన వేసిన సూటి ప్రశ్నలకు ప్రధానమంత్రి మోదీ నుంచి కనీసం ఒక్క సమాధానమైనా రాకపోవటంపై వారం రోజులు గడిచిన తర్వాత కూడా ప్రజలలో చర్చ జరుగుతున్నది. జవాబులు లేకపోవటానికి కారణం
హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితు�
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థిక భవిష్యత్తును మోదీ సర్వనాశనం చేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ప్రగతిభవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘రాష్ట్రాల ప్రగతి�
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను మేల్కొలుపుతాం కొట్లాడుడు నాకు కొత్తేం కాదు.. ఇక దుమ్ము రేగ్గొట్టుడే నేను ఫైటర్ను… జైళ్లు, కేసులకు భయమా?: కేసీఆర్ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ స్ఫూర్
బొగ్గు దిగుమతి రూ.లక్షల కోట్ల కుంభకోణం ఢిల్లీలో మీ సర్కారును గద్దె దించి విచారిస్తాం దేశంలో అప్రజాస్వామిక వికృత రాజకీయ క్రీడ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): దేశ చరిత్రలోనే అసమర్థ ప్రధాని నరేంద్ర మోదీ
భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాట�
అప్రజాస్వామికంగా, ఆహంకారంతో, నిరంకుశంగా వ్యహరించిన ప్రభుత్వాల పట్ల సందర్భం వచ్చిన ప్రతిసారీ దేశ ప్రజలు తీవ్రంగా స్పందించారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గుర్తుచేశారు.