సీఎం కేసీఆర్ పర్యటనకు కొంగరకలాన్ సిద్ధమైంది. ఇక్కడ నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ను నేడు ఆయన ప్రారంభించనుండగా, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా మంత్రి సబితారె
బాధిత కుటుంబానికి భరోసానిస్తున్న ‘రైతుబీమా’ పథకం జిల్లాలో 2,894 మందికి రూ.144.70 కోట్ల సొమ్ము జమ పారదర్శకంగా అమలుచేస్తున్న యంత్రాంగం వ్యవసాయమే జీవనాధారంగా ..కుటుంబమే జీవితంగా బతుకుతున్న రైతన్నలకు సర్కార్ పె�
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై, టీఆర్ఎస్ నాయకులపై చేసిన ఆరోపణలు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తోసిపుచ్చారు. మతపరమైన విభజన రా�
ధర్మపురి: బీజేపి దొంగల పార్టీ, అవినీతి పార్టీ, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనుకునే దురహంకార పార్టీ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘాటుగా విమర్శించారు. ప్రజలను దోచుకోవడమే వారి ప్రధాన ఎజెండా అని పేర్కొన్న�
హైదరాబాద్ : తెలంగాణకు చెందిన కవి డాక్టర్ పత్తిపాక మోహన్కు కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం వరించింది. ఈ ఏడాదికి గానూ 22 మంది రచయితలకు బాలసాహిత్య పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ ప్�
వనపర్తి : వనపర్తి జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు కారణంగానే వనపర్తి జిల్లాలో 4.40 మీట�
Minister Jagadish reddy | బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే రాష్ట్రంలో అలజడులు జరుగుతున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. వైషమ్యాలు రెచ్చగొట్టి కులాల మధ్య
Sridhar Abbagouni | సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకే ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని టీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని అన్నారు. బీజేపీకి కేసీఆర్ భయం
భారతీయ జనతా పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. తెలంగాణను ఆగం చేసేందుకు కుట్రలు పన్నుతున్నది. రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నది. రెచ్చగొట్ట�
సీఎం కేసీఆర్ అభివృద్ధి పాలనకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఈగను కూడా వాలనీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ వెంటే మొత్తం తెలంగాణ ప్రజానీకం ఉందన్నారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన ఆ కుటు
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ ఈ నెల 25న పర్యటించనున్నారు. పర్యటనలో జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇ
అట్టహాసంగా సమాపనం సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తిన ఎల్బీ స్టేడియం ఆవరణ ముఖ్యఅతిథిగా హాజరైన కేసీఆర్ హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు సంబురాలు హైదరాబాద్ ఎల్బీ స్�