ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలను ఖండించిన మంత్రి వేముల కవిత ఇంటిపై బీజేపీ దాడికి యత్నించడంపై ఆగ్రహం హైదరాబాద్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వైఫల్యాలను ముఖ్యమంత్రి కే చంద్�
50% పెరుగనున్న దవాఖాన పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు నేరుగా కార్మికుల ఖాతాల్లో జమ శుభ్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం నూతన పాలసీకి మేరకు చర్యలు హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): దవాఖానల్లో పరిశుభ్రతను మరింత
2019లోనే భారత్ను దాటేసిన బంగ్లాదేశ్ ఆరేండ్లలోనే ఆ దేశ తలసరి ఆదాయం రెట్టింపు జాతీయ స్థూల ఆదాయ తలసరిలోనూ అదే తీరు బీజేపీ పాలనలో ఇంకో వందేండ్లయినా కష్టమే! హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): మన దేశం అనేక అంశ
నల్లగొండ : నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రాన్ని మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సందర్శించనున్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అని అమిత్ షా వ్యాఖ్యానించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మంత్రి
సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు ఆపద్బాంధవుడిగా నిలిచారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. అమిత్షా ప్రసంగంలో పసలేదని, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ ఉత్తవేనని ఆయన తేల్చ
హైదరాబాద్: ఉర్దూ భాష అంటే కేసీఆర్కు ప్రాణం. ఆ భాషలోని మాధుర్యాన్ని సీఎం కేసీఆర్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు వీలైనా ఆ భాషను మాట్లాడేందుకు ఆయన ప్రయత్నిస్తారు. వీలైనప్పుడు ఉర్దూ కవితల్ని కూడా �
CM KCR | స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరయ్యారు. స్టేడియం వద్దకు వచ్చిన సీఎంకు ప్రజాప్రతినిధ
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ను రైతు వ్యతిరేకి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. దీనిపై ఇవాళ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. అది జోక్ ఆఫ్ ద సెంచరీ అని అన్నారు. తన ట్విట్టర్లో రియాక్ట్ �
Minister KTR | ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను, ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ గమనిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Traffic restrictions | స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నేడు ముగియనున్నారు. ఇందులో భాగంగా ఎల్బీస్టేడియంలో నిర్వహించనున్న గౌరవ వందనానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. దీంతో నగరంలోని పలు చోట్ల
నిజామాబాద్లో నూతన కలెక్టరేట్, మినీ తెలంగాణ భవన్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అప్రమత్తమైన అధికారులు.. ఏర్పాట్లలో నిమగ్నం ఖలీల్వాడి, ఆగస్టు 21: సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 5న నిజామాబాద్ జిల్లాకు రానున�
అనుకున్నదే జరిగింది. బాయికాడ మీటర్ పెట్టుడు ఖాయమని తేలిపోయింది. కేంద్ర హోం మంత్రి అమిత్షా నేరుగా రైతులతోనే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మొదట్నుంచీ పడుతున్న ఆందోళన �