22న వేడుకకు అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్కుమార్ డీజీపీతో కలిసి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్ర�
వ్యవసాయ బావికి, ఇంట్లో గ్యాస్ బండకు దండంపెట్టి ఓటెయ్యండి మునుగోడు ప్రజాదీవెన సభలోముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని సీఎం కేసీఆర్ �
CM KCR | మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదని, మన జీవితాల ఎన్నిక.. మన బతుకుదెరువు ఎన్నిక అని సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో జరిగిన ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట�
ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు ఆగదని కేసీఆర్ తెల్చిచెప్పారు. మునుగోడు ప్రజాదీవెన సభలో బీజేపీపై మండిపడిన ఆయన.. ‘‘తెలంగాణ రైతుల అప్పులన్నీ తీరిపోయి.. ఆయన డబ్బులు ఆయనకు వచ్చే వరకు రైతు బంధు ఆగదు. వ్యవసాయం స్థ�
మునుగోడులో ఇప్పుడు ఉపఎన్నిక రావలసిన అవసరం ఏముంది? మరో ఏడాది ఆగితే ఎన్నికలు జరిగేవి కదా? దీని వెనుక ఉన్న మాయామశ్చీంద్ర ఏంటి? అని తెలంగాణ సీఎం కేసీఆర్ నిలదీశారు. మునుగోడులో ప్రజాదీవెన సభ సందర్భంగా కేసీఆర్ ఈ
CM KCR Praja Deevena Sabha | ప్రజల చేతుల్లో ఉండే ఒకే ఒక ఆయుధం ఓటని, దాని ద్వార నిర్మాణమయ్యే శక్తి అని, మనకు ఉపయోగపడుతదా? పడదా? ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు ప్రజాదీవెన సభలో కేసీఆర్ పాల
హైదరాబాద్ : ప్రజాదీవెన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గులాబీ జెండా ఎగుర వేశారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా భారీ కాన్వాయ్తో సీఎం కేసీఆర్ మునుగోడుకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున గు�
మాలు సానుకూల సంకేతం: అఖిలేశ్ యాదవ్ లక్నో, ఆగస్టు 19: బీహార్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు దేశ రాజకీయాలకు ఓ ‘సానుకూల సంకేతం’ అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థ ఇం�
హాజరుకానున్న సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో మునుగోడుకు.. హైదరాబాద్ నుంచి 4 వేల కార్లతో ర్యాలీ సీఎం రాక కోసం ఆసక్తిగా ప్రజలు అభివృద్ధిని పట్టించుకోని రాజగోపాల్ సాకులు చెప్తూ 4 ఏండ్లు కాలయాపన ఆగ్రహంతో రగి�