మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో అన్నీ అబద్ధాలనే వల్లించాడని, ఆధార రహిత ఆరోపణలు మినహా మరోటి లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు.
ఇంటింటా జాతీయ జెండా రెపరెపలు.. గాంధీ చలన చిత్ర ప్రదర్శనలు.. సామూహిక జాతీయ గీతాలాపన.. వజ్రోత్సవ పార్కులు.. హరితహారాలు.. కవి సమ్మేళనాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు.. ఆహా! ఇదే కదా అసలైన జెండా పండుగ.
గులాబీ గూటికి ‘స్థానిక’ ప్రజాప్రతినిధుల వరుస విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ)/మర్రిగూడ: మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి వలస�
చూడముచ్చటగా 5 అడుగుల విగ్రహాలు పీవోపీ విగ్రహాల కంటే చౌకగా లభ్యం తయారీలో 4 వేల మంది కుమ్మరులు రాష్ట్ర ప్రభుత్వ శిక్షణతో నైపుణ్యానికి మెరుగులు పల్లెల్లో గుబాళిస్తున్న మట్టి పరిమళాలు మార్కెటింగ్పై బీసీ స�
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపు దశకు చేరాయి. సోమవారం ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు వైభోవోపేతంగా జరుగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముగింపు వేడుకలకు రాష్ట్ర ముఖ్
రంగారెడ్డి: వచ్చే గురువారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభం కానుంది. అనంతరం ఇక్కడ బహిరంగ సభ కూడా జరగనుంది. దీని కోసం చేస్తున్న ఏర్పాట్లను విద్యా శాఖ మం�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సభా స్థలం కోసం
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన�
Indrakaran reddy | స్వతంత్ర భారత వజ్రోత్సవాలను దేశంలోనే ఇంత ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణకు
అంచనాలకు మించి తరలొచ్చిన జనం ముఖ్యమంత్రి స్పీచ్కు హర్షధ్వానాలు నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): మునుగోడు ప్రజాదీవెన సభ ఆద్యంతం ఉత్సాహభరితంగా సూపర్ హిట్గా కొనసాగింది. ముఖ్యమంత్రి కేసీఆర�
మీ చేతుల్లో ఉండే అత్యంతశక్తిమంతమైన ఆయుధం ఓటు ఆలోచించి ఓటు వేయాలి మునుగోడును ఫ్లోరైడ్ రహితంగా మార్చుకున్నాం మునుగోడు ప్రజాదీవెన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ప్రజావ్య�
మునుగోడుకు ఎందుకొస్తున్నవ్ షా కృష్ణాలో వాటా ఇవ్వనందుకా? హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేంద్రం ఎందుకు తేల్చడంలేదో అమిత్ షా చెప్పాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావ�
మన ఓటు బీజేపీకి పడ్డదంటే.. మన బాయికాడ మీటరు పడ్డట్టే జరిగేది రైతు కూలీల బతుకు ఎన్నిక.. మన బతుకుదెరువు ఎన్నిక తెలంగాణ ఏమంటున్నదో దేశానికి చూపెట్టాలె.. కేసీఆర్ పిలుపు మునుగోడులో భారీగా ప్రజాదీవెన సభ.. సీఎంకు
స్థలం కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు గాంధీ మాదాపూర్, ఆగస్టు 20: హైదరాబాద్లోని మాదాపూర్ ఖానామెట్లో కమ్మవారి సేవా సంఘాల సమాఖ్యకు ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరా�