తెలంగాణలో రెట్టింపైన వే తనాలు మూణ్నెళ్ల జీతం కేంద్రం పన్నులకే.. కేంద్ర ఉద్యోగులకు కరోనా వేళ మూడు డీఏలు ఢమాల్.. 70 వేల కోట్ల రూపాయలు లాస్ ఏడో పీఆర్సీలోనూ తీవ్ర అన్యాయం రాష్ట్రంలో ఉద్యోగులకు స్వర్ణయుగం ఎని�
తెలంగాణ ఏర్పాటు నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.లక్ష. ఈ రోజు రూ.2,78,500. అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయాం? మనకంటే ముందుగా ఏండ్లుగా ఉన్న రాష్ర్టాలు కూడా ఈ ప్రగతి సాధించలేదు. చాలా క్రమశిక్షణతో, అవినీతి రహితంగా, చెప్పిం
నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నూతన సచివాలయం నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఆదేశించారు. సెక్రటేరియట్లోని అన�
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి సిద్దిపేట అర్బన్, ఆగస్టు 17 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, ఉచిత విద్యుత్తు సరఫరాతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వె
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలం అంతాయిపల్లిలో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.22 కోట్లతో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. సీఎం కేసీఆర్ను మంత్రి మల్ల
హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్గిరి నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం కేసీఆర్ను ట్రెసా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుత పరిస్థితులు, పలు పె
హైదరాబాద్ : భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వేడుకల కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు తెలిపారు. బీఆర్కే భవన్లో కమిటీ చైర్మన్ కేకే అధ్యక్షతన సమావే
CM KCR | దేశంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు గ్రామాల్లో, బస్తీలు.. ఎక్కడికక్కడ చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్గిరి సమీకృత కలెక్టరేట్ను సీఎం ప్రారంభించి, మాట్లాడారు. ఈ సందర్భం�
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కరెంటు పోదని, కానీ దేశరాజధాని ఢిల్లీలో మాత్రం 24 గంటల కరెంటు రాదని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మా�
CM KCR | పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు వేగంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. బుధవారం ఆయన మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రా
CM KCR | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అఅనంతరం కార్యాలయంలో సీట్లో కలెక్టర్ ఎస్ హరీశ్�
CM KCR | సీఎం కేసీఆర్ నేడు మేడ్చల్ జిల్లాలో పర్యటించనున్నారు. శామీర్పేట మండలం అంతాయిపల్లి వద్ద నిర్మించిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు.
కర్ణాటకకు చెందిన రైతు సంఘం కార్యకర్త హైదరాబాద్లో గుండెపోటుతో మృతి రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్ బాధిత కుటుంబానికి చెక్కు అందజేత ఆర్మూర్, ఆగస్టు 16 : సీఎం కేసీఆర్ రైతులపై తన కు ఉన్న అభిమ�
ఇయ్యాల ప్రధాన మంత్రే మనకు శత్రువు అయ్యిండు. కేంద్ర ప్రభుత్వం తెలివి తక్కువతనం వల్ల, నిర్ణయం తీసుకోలేని నిష్క్రియాపరత్వం వల్ల వికారాబాద్కు కృష్ణా నీళ్లు రావడం ఆలస్యం అవుతున్నది. కేంద్రం ఎన్ని అడ్డంకుల�