వికారాబాద్ : వికారాబాద్ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ, దేశ వ్యాప్తంగా అనంతగిరి కొండలకు ప్రత్యేక పేరుందన్నారు. అనంతగిరి కొండల్లో ఉన్న ఔషధాల గాలి ఆరోగ్�
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నేపల్లిలో సమీకృత కలెక్టరేట్
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. పార్టీ ఆఫీసుకు చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్కడ టీఆర్ఎస్ జెం�
వికారాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘనస్వాగతం లభించింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇక్కడి ఎన్నేపల్లి�
హైదరాబాద్ : ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’లో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం మార్మోగింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు. తెలంగాణ అంతటా భారత జాతీయ గీతం ‘జనగణ�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. సరిగ్గా ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా జనగణమణ గీతాన్ని ఆలపించారు. అబిడ్స్ జీపీవో సర్కిల్ వద్ద జాతీయ
యావత్ దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ, అన్ని రంగాల్లోనూ తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ప్రజల ఆశీర్వాద బలం, ప్రజా ప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ
కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. తరతరాలుగా దేశం నిలబెట్టుకొంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని వ
ఏ ఆలోచనా ఒక్కరోజులోనే ఫలితమివ్వదు. ఎందులోనైనా ఒకేసారి మార్పు సాధ్యం కాదు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలు నిర్దేంచుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. వాటి అమలుపై క్రమం తప్పకుండా ద�
దళితబంధు కార్యక్రమం నేటితో ఏడాది పూర్తిచేసుకోనున్నది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని గతేడాది ఆగస్టు 16న సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. హుజూరాబాద్ మ
ఐటీ రంగంలో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నదని, బెంగళూరును మించిపోతున్నామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రపంచ ప్రసిద్ధ ఐటీ కంపెనీలు హైదరాబాద్కు రావడానికి సీఎం కేసీఆర్,