ఎంతో మంది ప్రాణ త్యాగాలతో మనకు స్వాతంత్రం వచ్చిందని, వారి త్యాగాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నార
రాష్ట్రంలోని బీజేపీ నేతల సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావుకు ఉన్న ప్రజాదరణ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఉన్న మెజారిటీని ఇతర రాష్ర్టాల బీజేపీ నేతలు ఒప్పుకోక త
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కామేపల్లి, ఆగస్టు 14: రాష్ట్రంలో రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. రూ.31.58 లక్షల నిధులతో ఖమ్మం �
పెద్దదిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. నేనున్నానంటూ వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నది. ఆ కుటుంబం రోడ్డున పడకుండా ‘రైతుబీమా’ పథకంతో కొత�
పట్కారీ భవన శంకుస్థాపనలో మంత్రి గంగుల ఉప్పల్, ఆగస్టు 14: బీసీల ఆత్మగౌరవం పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉప్పల్లోని భగాయత్లో ఆదివారం పట్కారీ కుల భవ
జిల్లాలో ఈ నెల 16న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని.. అలాగే 7 స్పెషల్ పార్టీలు సైతం బందోబస్తులో పాల్గొంటారని వికారాబాద్ ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. ఆ�
కరీంనగర్ : బీసీ కులాల ఆత్మగౌరవం కోసం నిరంతరం తపించే వ్యక్తి సీఎం కేసీఆర్. వేల కోట్ల విలువగల 82.30 ఎకరాల భూములను ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకోవడంహైదరాబాద్ నడిబొడ్డున కేటాయించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగ�
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ 9 జిల్లాల్లో 1.50 లక్షల మందికి ప్రయోజనం కిట్ విలువ 2 వేలు.. ఒక్కొక్కరికి రెండు కిట్లు ఇకపై వైద్యపరికరాలకు వేగంగా మరమ్మతులు అమల్లోకి ‘పరికరాల నిర్వహణ పాలసీ’ ప్రత్యేకంగా యూనిట్, �
టీఆర్ఎస్ పాలనలోనే రెండు పంటలకు నీళ్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూర్యాపేట రూరల్, ఆగస్టు 13 : ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తే, టీఆర్ఎస్ పాలనలో సీఎం క
కేసీఆర్, కేటీఆర్ ఆలోచనలు, కార్యదీక్షలతోనే పెట్టుబడులు ప్రపంచంలోనే ఫార్మా రంగంలో అగ్రగామిగా రాష్ట్రం: మంత్రి కొప్పుల ముస్లిం చాంబర్ ఆఫ్ కామర్స్. ఇండస్ట్రీస్ ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్లో ప్ర�
హైదరాబాద్ : ఈ నెల 22న భారత సంతంత్ర వజ్రోత్సవ వేడుకల ముగింపు వేడుకలను ఎల్బీ స్టేడియంలో జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, వజ్రోత్సవాల కమిటీ
Minister Harish Rao | వచ్చే నెల నుంచి బతుకమ్మ కానుగా.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళ సంక్షేమానికి న్యూట్రీషన్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. తెలంగాణ స్టేట్ మెడి�
Nalgonda | నల్లగొండ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.233.82 కోట్లు విడుదల చేసింది.