నిర్మల్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు తెలంగాణ వ్యాప్తగా ఘనంగా కొనసాగుతున్నాయి. ముఖ్రా కే గ్రామ పరిధిలోని పంట పొలాల్లో జాతీయ జెండాలను రైతులు రెపరెపలాడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తాము
సీఎం కేసీఆర్కు ఇంజినీర్ల ప్రత్యేక కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): మూడు దశాబ్దాల నుంచి అపరిషృతంగా ఉన్న ఇరిగేషన్ ఇంజినీర్ల ప్రమోషన్ల సమస్య పరిష్కారం కోసం 12 సూపర్ న్యూమరరీ పోస్టులకు క్యా�
సీఎం కేసీఆర్కు రాఖీ కట్టిన సోదరీమణులు.. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలుహైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో శుక్రవారం రాఖీ పండుగ ఘనంగా జరిగింది. సీఎం కేసీ�
తోబుట్టువుల ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకొన్నారు. రక్షాబంధన్ సందర్భంగా సీఎం చిత్రపటాలకు రాఖీలు కట్టాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు మహిళలు, వృద్ధులు, చిన
నారాయణపేట, ఆగస్టు 12: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పట్టణంలోని క్యాంపు కార్యాల యంలో జాతీయ సమైక్యతా రక్షాబంధన్ కార్యక్రమం ని ర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మున
రక్షా బంధన్ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టే కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మ�
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ఈ నెల 16వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం పర�
కరీంనగర్ : ప్రపంచంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ చౌక్లో మహిళా కా�
నల్లగొండ : మునుగోడు నియోజకవర్గంలో ఈ నెల 20వ తేదీన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా దీవెన సభ కోసం మునుగోడులో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల�
పెద్దపల్లి : సీఎం కేసీఆర్ వీరాభిమాని ఉప్పు రాజ్ కుమార్ మరోసారి సీఎం కేసీఆర్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు. జిల్లా కేంద్రానికి చెందిన రాజ్ కుమార్ రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి �
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నల్లగొండ, ఆగస్టు 11: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం విధుల్లో చేరారు. రెండేండ్ల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లను �
రాష్ట్రంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి కొత్తగా పది లక్షల పింఛన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకొన్నది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పింఛన్లు ఇస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 5,111 అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ
ఎల్లవేళలా సోదరికి అండగా నిలుస్తానని సోదరుడు చేసే ప్రమాణానికి ప్రతీకే రక్షాబంధన్ అని టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.