హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన సోదరభావాన్ని బలోపేతం చేసే పండుగ రాఖీ పండుగ అని తెలిపారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో గొ�
హైదరాబాద్ : నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. మ
CM KCR | రాష్ట్ర మంత్రివర్గం నేడు భేటీ కానున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో అదనపు నిధుల సమీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
Minister KTR | ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. అమ్మ ఒడి లాంటి పథకం ఎక్కడా లేదని చెప్పారు. రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ
Sabitha Indra reddy | ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్ఫూర్తి చాటేలా రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బానిస సంకెళ్లు తెంచుకొని యావత్ భారతవణి
రాజగోపాల్ స్వార్థానికే ఉప ఎన్నిక: మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ ఒక్కటిగా ఉన్నాం.. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా భారీ మెజారిటీతో గెలిపిస్తాం మాది ఒకటే గ్రూప్.. అది టీఆర్ఎస్ మా మధ్య మనస్ఫర్థలు అవాస్తవం.. నల్ల
సమీకృత జిల్లా కలెక్టరేట్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 7 సమీకృత జిల్లా కలెక్టరేట్లు ప్రారంభమయ్యాయి. మరో 8 కలెక్టరేట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
రాష్ట్ర మంత్రివర్గం గురువారం భేటీ కానున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో అదనపు నిధుల సమీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
హైదరాబాద్ : మునుగోడు టీఆర్ఎస్లో అసంతృప్తులు లేవని, అందరూ ఐక్యంగా ఉన్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి 50 వేల మెజార్టీతో గెలువబోతున్నారని తె�
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మాదాపూర్ ఇనార్బిట్ మాల్లో ప్రదర్శిస్తున్న గాంధీ చలన చిత్రాన్ని వీక్షిస్తున్న విద్యార్థులతో ఇవాళ సీఎస్ సోమేశ్ కుమార్ కలిసి ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్�
సాధారణ ప్రసవాలకు సర్కారు ప్రాధాన్యం ప్రభుత్వ దవాఖానల వైద్య సిబ్బందికి ప్రోత్సాహం తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం విజయవంతంగా మిడ్వైఫరీ కార్యక్రమం అమలు సర్కారు దవాఖానల్లో పెరుగుతున్న నార్మల్ డె�
కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇప్పటికే ప్రతినెలా 800 కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం లబ్ధిదారులకు బార్కోడ్తో పాస్బుక్.. 15 నుంచి పంపిణీ హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో
ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయండి కేంద్రానికి ఆర్డీసీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ డిమాండ్ 90 ఏండ్లుగా బీసీ కులగణన చేపట్టలేదని వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా జరిగే జనగణ�
ధర్మపురి : భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకే సీఎం కేసీఆర్ 15 రోజుల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్న