CM KCR | విశ్వమానవుడిగా పిలుచుకునే.. మహాత్ముడిని కించపరిచే దురదృష్టకర సంఘటనలు ప్రస్తుతం అందరం చూస్తున్నామని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఐసీసీలో జరిగిన స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించార
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో వైద్య కళాశాల నిర్మించడానికి రూ.168 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడంతో జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో టీఆర్ఎస్ పార్ట�
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పరిపాలనాపరమైన అనుమతులతోపాటు ప్రభుత్వ దవాఖానను అప్గ్రేడ్ చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు
కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ నెగ్గిన తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. బర్మింగ్హామ్లో జరుగుతున్న పోటీల్లో నెగ్గిన వెంటనే..
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నకు బీమా పథకం అమలుపై నేత కార్మికులు, టీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేం�
CM KCR | బర్మింగ్హాం వేదికగా జరుగుతున్న కామల్వెన్త్ క్రీడల్లో తెలంగాణ సంచనలం నిఖత్ జరీన్ పసడి పతకం సాధించింది. 48-50 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీ ఫైనల్లో ఉత్తర ఐర్లాండ్కు చెందిన బాక్సర్ కార్లీ మెక్నాల్ను �
జగిత్యాల : చేనేత రంగానికి సీఎం కేసీఆర్ చేయూతనిస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణంలో చేనేత సహకార సంఘం నిర్వహించిన కార్యక్రమానికి మంత్�
దేశం నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతున్నయి. 16 రాష్ర్టాలలోని మారుమూల గ్రామాల నుంచి ఉపాధిహామీ కూలీలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నాలు చేశారు. పేదలు, రైతులు, కార్మికులు, చేనేత కార్మికులు.. చివరికి �
తి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఇందుకు సంబంధించి శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన లేఖ రాశారు.
ఆదివారం ఢిల్లీలో జరుగనున్న నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఎంత మొత్తుకొన్నా కంఠశోష తప్ప ఎలాంటి ప్రయ�
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): నీతి ఆయోగ్ చెప్పే మాటలకు, సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవం సున్నా అని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘ప్రొఫెసర్ జయశంకర్గారి స్నేహితుడు ప్రొఫెసర్ ముంగేఖర్�
మీ ప్రతిపాదనలను కేంద్రం పెడచెవిన పెట్టలేదా? నీతి అయోగ్కు వినోద్ కుమార్ ప్రశ్న హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ‘మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు మీరు సిఫార్సు చేసినా కేంద్ర ప్రభుత్వం ఒక పైసా అయి