వనపర్తి : గత చరిత్ర తెలియకుంటే ప్రస్తుత తరాలకు నేటి చరిత్ర అర్థం కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం విలువ ప్రస్తుత తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్న�
యాదాద్రి భువనగిరి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు తెలంగాణలో అడుగడుగునా నిరసన సెగ తగులుతున్నది. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు. కాగా, మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్�
హైదరాబాద్ : దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు బాజాభజంత్రీలతో �
జనగామ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. జనగామ జిల్లా కలెక్టరేట్లో జాతీయ జెండాల పంపిణీ కార�
హైదరాబాద్ : ఈ నెల 11వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. కేబినెట్ సమావేశంలో
దేశదేశాల్లోని ఎన్నారైల మాట ఇదే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన తరుణమిదేనని సూచన హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): దేశానికి ప్రత్యామ్నాయ నేత ముఖ్యమంత్రి కేసీఆరేనని ప్రవాస భారతీయులు (ఎన్నారైలు
అన్నార్తులు.. అనాథలు లేని దేశం కోసం జాతిపిత మహాత్మాగాంధీ చూపిన దారిలో పునరంకితం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. భారతదేశాన్ని కాపాడుకోవాలని, సముజ్వలంగా అంతర్జాతీయ విపణిలో భాసిల్�
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకంతో మెరిసిన రాష్ట్ర యువ షట్లర్ పీవీ సింధును సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫ�
హెచ్ఐసీసీలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం నలుమూలల నుంచితరలివచ్చిన ప్రజాప్రతినిధులు ఆహూతులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశానికి తెలంగాణే ఆశా�
కేంద్రంతో నేరుగా తలపడుతున్నారు న్యూఢిల్లీ, ఆగస్టు 8: ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్.. ఏ రాష్ట్ర సీఎం చేయలేనంత రీతిలో యుద్ధం చేస్తున్నారని, అంత ధైర్యం దేశంలో ఏ సీఎంకూ లేదని ‘4 పీఎం’ న్యూస్ పేర్కొన్నద�
హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీ, గిరిజనులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మమతానురాగాలకు, కల్మశం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీలు ప్రతీకలని సీఎం స�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.