దశాబ్దాల కల నెరవేరనున్నది. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కానున్నది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కాలేజీ స్థాపనతో పాటు ప్రభుత్వ దవాఖాన అప్గ్రేడ్ కోసం రూ.235 కోట
గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సమకూర్చుకొని ఖర్చు పెట్టిన నిధులు రూ.1.90 లక్షల కోట్లు కాగా, కేంద్రం రాష్ర్టానికి ఇచ్చిన నిధులు కేవలం రూ.5 వేల కోట్ల లోపేనని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇదేనా సమాఖ్య స్ఫూర్తి? అని ప్ర�
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తికావస్తున్న సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వజ్రోత్సవాలను నిర్వహించనున్నది. ఈ నెల 8 నుంచి 22 వరకు నిర్వహించే ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హై
నీతి ఆయోగ్ పనితీరును ఎండగడుతూ సీఎం కేసీఆర్ చేసిన సునిశిత విమర్శలకు గంటన్నరలోనే ఆ సంస్థ ఆగమేఘాలమీద స్పందించింది. కానీ, సీఎం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ సూటిగా సమాధానం చెప్పలేక అభాసుపాలైంది. నీతి ఆయోగ్ సిఫా�
చేనేత, మరమగ్గాల కార్మికులు, అనుబంధ కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా తరహాలో ప్రవేశపెడుతున్న నేతన్నబీమా పథకాన్ని ఆదివారం మంత్రి కే తారకరామారావు ప�
రైతుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్న రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం మండలంలోని శిరుసనగండ్లలో విప్ గువ్వల జెడ్పీ వైస�
హైదరాబాద్ : జనగామ జిల్లాకి ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. ప్రగతి భవన్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల
హైదరాబాద్ : మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు సంబంధించి నీతి ఆయోగ్ చేసిన సిఫారసులకు కేంద్రం ఒక్కపైసా అయినా ఇచ్చిందా? దీనిపై సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయ�
CM KCR | కేంద్రం తీరుపై భవిష్యత్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఇప్పుడు మాటల రూపంలో అడుగుతున్నామని, రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో కలిసి వచ్చే వారిని కలుపుకొని బలీయమైన ఉద్యమా�
రాజ్యాంగంలో భారత దేశాన్ని సంక్షేమ రాజ్యంగా అభివర్ణించారని, కానీ దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక రాష్ట్రంలో మరణించిన వారిని సైకిళ్లపై తీసుకెళ్తున్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటి�
డయాలసిస్ పేషెంట్లకు ప్రత్యేకంగా ఫించన్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బోదకాలు పేషెంట్లకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన
హైదరాబాద్ : నీతి ఆయోగ్ చేసిన సిఫారసులే బుట్టదాఖలైన పరిస్థితేంటని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. శనివారం ఆయన ప్రగతిభవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు. ‘ఇవ
రైల్వేలు, ఎయిర్పోర్టులు అన్నీ ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తంచేశారు. చివరకు అగ్రికల్చర్ మార్కెట్లను కూడా ప్రైవేటు పరం చేయడం ఏంటని మండిపడ్డారు. ఏం దిక్కుమ�
CM KCR | కొత్త పెన్షన్లపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా 10లక్షల మందికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. శనివారం ప్రగతి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రా�
ప్రజలపై పెరిగిన పన్నుల భారంపై కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనిపై పన్నులు విధిస్తారు? ప్రజలు భరించగలరా? ఈ విషయాన్ని నీతి ఆయోగ్లో చర్చించారా? ఇదేనా సహకార స్ఫూర్తి? అని మండిపడ్డారు. ‘‘దేనిపై జీఎస్టీ