ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి ప్రభుత్వానికి ప్రతినిధుల కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): తమను విధుల్లో చేరాలని ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫీల్డ్ అసిస్టెంట్లు కృతజ్ఞతలు తెలిపా�
జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది. వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆమోదం తెలిపింది.
మానవ సంబంధాల్లోని పవిత్రమైన సోదరభావాన్ని మరింత బలోపేతంచేసే రక్షాబంధన్ (రాఖీల పండుగ) సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
రెండున్నరేండ్లుగా విధులకు దూరంగా క్షేత్ర సహాయకులు మానవీయ కోణంలో స్పందించిన సీఎం కేసీఆర్ మళ్లీ విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 630 మందికి ఊరట రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు ము�
సంక్షేమ పథకాల రూపశిల్పి సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్షేమ పథకాల
ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా బీజేపీ దురుద్దేశంతో చేపట్టిన ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిలువరించింది. అభ్యంతరకరమైన టైటిల్తో బీజేపీ దుష్ప్రచారం చేయడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. అదే టైటి
సీఎం కేసీఆర్కు సంఘం అధ్యక్షుడు రాచమల్ల కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్కు రూ. 25 కోట్ల నిధులను విడుదల చేయడం పట్ల నాయీ బ్రాహ్మణ సేవా సంఘం హర్షం వ్యక్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక విధానాలు, ఇన్సెంటివ్లు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, మౌలి
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్ సమావేశంలో సమగ్రమైన చర్చ జరిగింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 5 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. కేబినెట్ భేటీలో పలు
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 16వ తేదీన ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహికంగా జాతీయ గీతాలాపన జరపాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో 5 గంటలకు పైగా కేబినెట్ సమావే�
హైదరాబాద్ : ప్రగతి భవన్లో సమావేశమైన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 5 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ�
హైదరాబాద్ : తమను విధుల్లో చేరాలని ఆదేశించిన సీఎం కేసీఆర్కు ఫీల్డ్ అసిసెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్లు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎ�
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బీజేపీ మొదలు పెట్టిన ప్రచారాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సాలు దొర
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ప్రగతి భవన్లో ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో అదనపు నిధుల సమీకరణపై చర్చిస్తున్నారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రుణాలు స�