మనకు పంటల తెలంగాణ కావాల్నా..? మంటల తెలంగాణ కావాల్నా? తేల్చుకోవాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని కొంగరకలాన్లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర
రంగారెడ్డి : నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వను. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు సర్వశక్తులను ధారపోస్తాను. నా బలగం ప్రజలే. మీ అండదండలు, ఆశీర్వచనం ఉన్నంత వరకు తన�
రంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మీ కండ్ల ముందే ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కొంగరకలాన్లో నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ స
పెద్దపల్లి, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 29న పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో భారీ బహిరంగా సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సంక�
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని కొంగరకలాన్లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. కొంగరకలాన్లో�
హైదరాబాద్ : 44 ఏండ్ల తర్వాత రంగారెడ్డికి జిల్లాలోనే జిల్లా కేంద్రం అందుబాటులోకి రానుంది. 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పాటుకాగా అప్పటి నుంచి హైదరాబాద్లోనే రంగారెడ్డి జిల్లా కేంద్రం ఉండడం గమనార్హం. చిన్న జి�
పారా అథ్లెట్ను అభినందించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరిగిన నాల్గవ ఇండియన్ ఓపెన్ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ అథ్లెట్ లోకేశ్వరి పత�
శివన్నగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులకు ఎకరానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తానని నమ్మబలికి ఓట్లేయించుకున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పత్తా లేకుండా పోయాడని మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్ర�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కొంగరకలాన్లో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ కొంగరకలాన్కు చేరు�
తెలంగాణ ఏర్పాటుతో గ్రామాల ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయిందని, ఇది కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి వననర్తి జిల్లా ఖాల్లాఘణపురం �
ఊరూవాడ పింఛన్ కార్డుల పంపిణీ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 3,79,185 మంది లబ్ధిదారులు కొత్తగా మరో 1,14,965 మందికి.. కార్డులు అందజేస్తున్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల్లో కండ్లల్లో ఆనందం కొత్తగా ఆసరా పి
గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బాలరాజుయాదవ్ సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 24 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో చారిత్రాత్మకమైన రాచకొండ ప్రాంతానికి పూర్వవైభవం వస్తుందని గొర్రెలు, మేకల అభివృద్ధి
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఎమ్మెల్యే కిశోర్తో కలిసి కోడూరులో ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ అర్వపల్లి, ఆగస్టు 24 : రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష�
కొంగరకలాన్లో నిర్మించిన కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు జరుగనున్న బహిరంగసభకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున హాజరవ్వాలని ఎమ్మెల్యేకిషన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కొంగరకలాన�