Minister KTR | వైద్యవిద్యలో సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో 2014కు ముందు 67 ఏండ్ల కాలంలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మాత్రమే ఏర్పాటు చేశారన్నారు.
తెలంగాణలో వ్యవసాయరంగ అభివృద్ధి, ఇక్కడ అమలవుతున్న రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూసేందుకు జాతీయ రైతు ఐక్య వేదిక ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన శనివార
మతాల పేరుతో కొట్టుకోవాలని ఎవరు చెప్పారు? రాముడా? కృష్ణుడా? ఏసుక్రీస్తా? అల్లానా? ఎందుకు కొట్లాట? ఎవరి కోసం కొట్లాట? హిజాబ్, హలాల్ పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం తినాలో, ఏం వినాలో డిక్టేట్ చేస్తున్నరు ఎం
ఆధారాలు లేని ఆరోపణలకు భయపడం ఎమ్మెల్సీ కవిత వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ అంటే భయమని, అందుకే కేసీఆర్ను ఏమీ చేయలేక ఆయన చుట్టూ ఉన్నవాళ్లపై నిరాధారణమైన ఆరోపణలు చే
ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు రాష్ట్రంలో 50 లక్షల మందికి చేరిన పింఛన్లు దుబ్బాక, ఆగస్టు 27: సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు కృత నిశ్చయంతో పని చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ �
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంఎన్జే ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ సహకారంతో శనివారం టీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 11 రీజియన్లు, 97 డిపోలలో నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో 3,50
CM KCR | సీఎం కేసీఆర్ అధ్యక్షతన రైతు సదస్సు జరుగనుంది. ప్రగతి భవన్ వేదికగా జరుగనున్న సదస్సులో 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా
ఇరిగేషన్ శాఖను ఏకీకృతం చేసిన ఘనత ముఖ్యమంత్రిదే టీఎన్జీఓస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ నల్లగొండ, ఆగష్టు 26 : ఉమ్మడి పాలనలో దశాబ్దాలుగా నీటి పారుదల శాఖకు నిధులు విడుదల చేయకుండా ఆ శాఖను నిర్వ
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుసంక్షేమానికి, వ్యవసాయరంగ అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని వివిధ రాష్ర్టాలకు చెందిన రైతుప్రతినిధులు కొనియాడారు.
కొత్త గురుకులాల ఏర్పాటుపై సర్వత్రా హర్షం సీఎం కేసీఆర్కు బీసీ సంఘం నేతల కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 డిగ్రీ కాలేజీలను మంజూరు చేయడం పట్ల సర్వత్రా
‘ఊపర్ షేర్వాణీ.. అందర్ పరేషానీ’ ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో రాష్ట్రంలోని జర్నలిస్టుల గురించి చెప్పే ముచ్చట. జర్నలిస్టుల స్థితిగతులు తనకు తెలుసునని చెప్తూ, వారి బతుకులు బాగుపడాలని మనస్ఫ�
ఏర్పాట్లను పర్యవేక్షించిన సీపీ నాగరాజు నిజామాబాద్ క్రైం, ఆగస్టు 26 : నిజామాబాద్ జిల్లాలో సెస్టెంబర్ 5వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటన నేపథ్యంలో అవసరమైన బందోబస్తు ఏర్పాట్లను సీపీ
మునుగోడు ప్రజలు ఎప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఎప్పటికీ కృతజ్ఞులై ఉంటారని ఆయన చెప్పారు. ఏడు దశాబ్�