హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులు, వివ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో దండుగన్న వ్యవసాయం సీఎం కేసీఆర్ దార్శనికతతో అనతికాలంలోనే పండుగైన నేపథ్యంలో.. వ్యవసాయం దాని అనుబంధరంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, రైతు సంక్షేమ పథకాలు �
పెద్దపల్లి : సీఎం కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటన కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభా స్
Chada Venkat reddy | భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత దేశంలో ప్రధాని మోదీ.. కులచిచ్చు, మతచిచ్చు పెట్టి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి (Chada Venkat reddy)
హైదరాబాద్ : దేశ స్వాతంత్య్ర చరిత్రను విద్యార్థులకు తెలియజెప్పాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వజ్రోత్సవాలలో భాగంగా గాంధీ చిత్ర ప్రదర్శనకు సహకరించిన తెలుగు ఫిల్మ�
మతపిచ్చి, విద్వేషం రేపితే చూస్తూ ఊరుకోవాల్నా ? చిల్లర రాజకీయాల కోసం రాష్ర్టాన్ని ఆగం చేస్తరా..? తెలంగాణ బంగారు కొండ..రంగారెడ్డి జిల్లా రెండెకరాలున్న రైతు కోటీశ్వరుడు రాష్ట్ర ప్రగతికి కేంద్ర సర్కారు అడ్డు�
రంగారెడ్డి కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా కొంగరకలాన్లో నిర్వ హించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు గండిపేట మండలం నుంచి టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పా�
ఏ తెలంగాణ కావాలి మనకు: కేసీఆర్ మతపిచ్చికి లొంగితే మళ్లీ పాత తెలంగాణే.. మోసపోతే గోసే.. బతుకులు ఆగమైతయి జాగ్రత్త స్వార్థ, నీచ, మత పిచ్చిగాళ్లను తరిమి కొట్టాలె.. ఆకుపచ్చ తెలంగాణ అద్భుతంగా ముందుకు పోవాలె మౌనంగ�
13 చోట్ల బీసీ డిగ్రీ కాలేజీల ఏర్పాటు 11,520 మంది విద్యార్థులకు మేలు .. 310కి చేరనున్న గురుకుల పాఠశాలలు ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి గంగుల ధన్యవాదాలు.. బీసీ సంఘాల హర్షం హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర
వన్టైమ్ బెనిఫిట్ కింద వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వవచ్చు ఐఏఎస్లు, ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులను ఒకేగాటన కట్టొద్దు చిన్న వేతన జీవులు జర్నలిస్టులు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు సీఎం కేసీఆర్ కృషిక�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జూనియర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీని.. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. గురువారం హైదరాబాద్లోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన టోర్
తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అని ఎవరైనా అడిగితే చెప్పే సమాధానాలు ఎన్నో. కాళేశ్వరం, రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షీటీమ్స్, టీఎస్-ఐపాస్, యాదగిరిగుట్ట పునర్నిర్మాణం.. ఈ స
రంగారెడ్డి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అప్పుడే ఈ దేశం, తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని సీఎం స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్�
హైదరాబాద్, ఆగస్టు 25 : రాష్ట్రంలో గల అన్ని గ్రామాల్లోని గ్రామ కంఠం భూములకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. గ్రామ కంఠంలోని భూ యజమానుల భూములు గుర్తించి, వాటికి చట్టబద్దత కల్
రంగారెడ్డి : రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ మాట్లాడారు. మన ఐ