రంగారెడ్డి కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా కొంగరకలాన్లో నిర్వ హించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు గండిపేట మండలం నుంచి టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పార్టీ అధ్యక్షుడు నర్సింహ, శ్రీరాములు ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలివెళ్లారు.