ప్రజారోగ్యంపై జీహెచ్ఎంసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుకు 2 చొప్పున 300 వరకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
దశాబ్దాల కలను సాకారం చేయడానికి పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. సీఎం కేసీఆర్ పోరాట పటిమతో గమ్యాన్ని ముద్దాడింది. ఎనిమిదేండ్ల సుపరిపాలనతో తెలంగాణ భారతావనికి దిక్సూచిగా నిలిచింది.
టీఆర్ఎస్ను జాతీయ పార్టీ బీఆర్ఎస్గా మారుస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ సెంటర్లో మున్సిపల్ చైర్మన�
రంగారెడ్డి కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా కొంగరకలాన్లో నిర్వ హించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు గండిపేట మండలం నుంచి టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పా�
చేర్యాల, జూలై 27 : టీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు పార్టీలో చేరుతున్న ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు సైనికుల వలే పని చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించారు. సిద్దిపేట జ
నల్లగొండ : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీ బలమని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం పీఏపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప�
రంగారెడ్డి : పార్టీ కోసం పని చేసే వారిని టీఆర్ఎస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండలం కమ్మెట గ్రామానికి చెందిన బ్యాగారి దశరథ ప్రమాదశాత్తు ఇటీవల మరణ
సూర్యాపేట : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అన్నివిధాలా అండగా ఉంటుందని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా పని చేస్తూ ప్రమాదవశాత్తు మృత్యు�
నల్లగొండ : పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. జిల్లాలోని డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త జోగు భాస్కర్ ఇటీవల జరిగిన ర�
చిలిపిచెడ్,ఏప్రిల్ 27 : కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల కేంద్రానికి చెందిన బుక్క నాయబ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెంద