వరంగల్ : కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ టీఆర్ఎస్ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బొంతల కుమారస్వామి, డీసీ తండాకు చెందిన భూక్య శ్
రాష్ట్రంలోని రైతులు పండించే రెండు పంటల వడ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్తో దశలవారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉద్యమ కార్యచరణ రూపొందించుకోవాలని టీఆర్ఎస్ అధిన�
సూర్యాపేట : ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. తిరుమలగిరి మండలం సాలెగూడెంకి చెందిన చెందిన బానోతు భోజ్య, నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామా�
జగిత్యాల : టీఆర్ఎస్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మపురి మండల కేంద్రానికి చెందిన స్తంభంపల్లి హరి ప్రసాద్ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. �
మంచిర్యాల : సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులు ఆలయాల్లో పూజలు చేశారు. రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే వివి�
శంషాబాద్ రూరల్ : కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం మండలంలోని పాలమాకుల, ముచ్చింతల్కు చెందిన క్రియాశీలక సభ్యత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్�
నాగర్కర్నూల్జ అచ్చంపేట రూరల్ : టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ నాయకులు దాడి చేసిన ఘటన జిల్లాలోని అచ్చంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద శనివారం చోటుచేసుకున్నది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని తెలంగాణ