CM KCR | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఫైర్ అయ్యారు. నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘నేన
CM KCR | కొత్తగా నిర్మించిన నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కో�
హైదరాబాద్ : ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 9న కాళోజీ జయంతి సందర్భంగా ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, స్�
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని ఎల్లమ్మగుట్టలో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయం వద్ద పార్టీ జెండాను సీఎం ఆవిష్కరించారు. �
Sabitha indra reddy | గతంలో చేపల కోసం ఆంధ్ర ప్రాంతంపై ఆధారపడే వాళ్లమని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో
భవిష్యత్తు తరాలకు వారధి టీఆర్ఎస్ ఆస్ట్రేలియా మీట్- గ్రీట్లో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ పాలన ఈ తరానికి వరం, భవిష్యత్తు తరాలకు వారధి అని వ్యవసాయశాఖ మ�
పోతన జయంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసి, తెలంగాణ భాషామృతాన్ని పంచిన సహజ కవి, సాహితీ తేజోమూర్తి బమ్మెర పోతనామాత్యులు
గణపతి హోమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రగతిభవన్లో ఐదురోజులపాటు పూజలందుకొన్న గణనాధుడికి ఆదివారం ఘనంగా నిమజ్జనం నిర్వహించారు. అంత కు ముందు.. రాష్�
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటనకు సర్వం సిద్ధమైంది. నిజామాబాద్ బైపాస్ రోడ్డులో సకల హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో టీఆర్�