హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో నూతనంగా నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17వ తేదీన ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడి�
కేంద్రంపై సీఎం కేసీఆర్ చేసిన సింహగర్జన దేశమంతటా ప్రతిధ్వినించింది. రైతులకు ఉచిత కరెంటు హామీతో 2024లో బీజేపీ రహిత సర్కారును ఏర్పాటు చేస్తామన్న ఆయన సంకల్పం జాతిగుండెల్లో ప్రతిఫలించింది. దేశవ్యాప్తంగా పత్
ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే పలు పార్టీల నాయకులు, ఇతర ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారని అ�
40 ఫీట్ల స్థూపంపై 12 ఫీట్ల ప్రతిమ ఏర్పాటు పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 6: తొలి తెనుగు విప్లవ కవి పాల్కురికి సోమనాథుడి అతి ఎత్తయిన విగ్రహాన్ని జనగామ జిల్లా పాలకుర్తిలో ఏర్పాటు చేశారు. పాలకుర్తిలో పర్యాటక అభ
హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తన జన్మదిన సందర్భంగా సోమవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఫారూఖ్ హుస్సేన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపి శాల
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న బౌద్ధ వారసత్వ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
TS Assembly | శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 11.30 గంటలకు శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగానే.. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించనున్నది. మాజీ ఎమ్మె ల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనా�
సీఎం కేసీఆర్ చొరవతో కరువు ప్రాంతమైన జనగామ నియోజకవర్గంలో గోదారమ్మ పరుగులు పెడుతున్నదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ఇన్టెక్ వెల్ టు తపాస్పల్లి రిజర్వాయ�
గ్రౌండింగ్ పూర్తయిన యూనిట్లు 31,088 తొలుత 500 మంది చొప్పున 59 వేల మందికి.. తాజాగా నియోజకవర్గానికి ఇచ్చే కోటా 1,500 రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయంపై సర్వత్రా హర్షం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కృతజ్ఞతలు హైదరాబాద
కేసీఆర్ను మన కాలపు స్వాప్నికునిగా ఎందుకు భావించాలి? దేశంలోని ప్రతి ఎకరం తడిసి, ప్రతి కడుపు నిండాలని, దేశంలో సమృద్ధిగా గల సహజ వనరులు, మానవ వనరులు వినియోగంలోకి వచ్చి ఈ దేశం అగ్ర రాజ్యాల సరసన నిలవాలని తపిస్�