CM KCR | బమ్మెర పోతన జయంతి సందర్భంగా.. ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్మరించుకున్నారు. భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసిన సాహితీ తేజోమూర్తి పోతన అని కొనియాడారు. కవిగా, సాహితీవేత్తగా, తె�
ఆస్ట్రేలియా : సీఎం కేసీఆర్ పాలన తెలంగానలోని నేటి,రేపటి తరానికి వరమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆస్ట్రేలియాకు విచ్చేసిన మంత్రి నిరంజన్ రెడ్డితో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం ‘మీట్ అం�
ప్రతిష్ఠాత్మక దళితబంధు పథకాన్ని ఈ ఏడాది మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలో అసెంబ్లీ నియోజకవర్గానికి వందమంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం.. ఈ ఆర్థిక
ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ‘టీమ్ ఇండియా’ పేరు చెప్పి సమాఖ్య స్ఫూర్తి గురించి నీతులు పలికారు. తర్వాతి కాలంలో కేంద్రీకృత అధికారం దిశగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్నారు. ‘బలమైన క�
రెండు రష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా వేగవంతం చేయాలి సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీలో హోంమంత్రి మహమూద్అలీ హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర పునర్వ్
అడగకముందు వరాలిచ్చే దేవుడు బీజేపీకి ఓటేస్తే పథకాలు బంద్ కావడం ఖాయ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు నూతన పెన్షన్దారులకు మంజూరు పత్రాలు పంపిణీ కోరుట్ల, సెప్టెంబర్ 3 : ఇంటింటికీ ఆసరా అవుతూ సబ్బండ వ
CM KCR | నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్దే గెలుపని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో శనివారం సాయంత్ర�
Telangana Cabinet Meeting | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించి, ఆమోదించింది. 2022 సెప్టెంబర్ 17ను ‘త�
CM KCR | తెలంగాణ ఈ సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్నది. ఈ నేపథ్యంలో 2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటించాలని కేబినెట్ నిర్ణయించిన విషయం విధితమే. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూ�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం, 2022 సెప్టెంబర్17 �