‘హైదరాబాద్ స్టేట్’లో ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నది తెలంగాణే.. కర్ణాటక, మహారాష్ట్రల్లో కలిసిపోయిన మిగతా ప్రాంతాలు అస్తిత్వ పోరాటంతో స్వపరిపాలన సాధించుకున్న తెలంగాణ .. స్వాతంత్య్ర సమరానికి, తెలంగాణ ఉద్య�
దేశం నుంచి బీజేపీని సాగనంపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. బీజేపీ ముక్త్ భారత్తోనే దేశం పురోగమిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ, అసమర్థ విధానాలను అవలంబిస�
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కొనియాడారు. ఒక రాష్ట్రం కోసం ఉద్యమించి, దానిని సాధించడమే కాకుండా అనతికాలంలోనే తెలంగాణ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాతృమూర్తి పోలా మినో కన్నుమూశారు. ఆమె వయసు 90ఏండ్లు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇటలీలోని తన స్వగృహంలో గత నెల 27న మృతిచెందారు. 30న అంత్యక్రియలు నిర్వహించారు
అర్హులందరికీ ఇంటి స్థలాలకు కృషి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పాత్రికేయుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నార�
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగబోతున్నాయని, దేశం మొత్తం తెలంగాణ వైపు, సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. దేశ ప్రజలు తెలంగాణ మ
తప్పుడు ప్రచారంతో బీజేపీ మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నది. కేసీఆర్ బీహార్ పర్యటనపై ఫేక్ ప్రచారం చేస్తున్నది. ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడుతుండగా.. నితీశ్ లేచి నిలబడటం, కేసీఆర్ ఆయనను కూర్
ఉద్యమాన్ని చివరికంటూ కొనసాగించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ స్ఫూర్తి, పట్టుదల అద్భుతమని బీహార్ మాజీ సీఎం లూలూప్రసాద్ యాదవ్ కొనియాడారు. బుధవారం బీహార్ పర్యటనలో చెక్కుల పంపిణీ అ�
జీవన స్థితిపై శాస్త్రీయ అధ్యయనం తొలిసారిగా తెలంగాణలోనే.. కులవృత్తుల ఆధునికీకరణకు కృషి ప్రత్యామ్నాయ ఉపాధిపై అన్వేషణ ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం హైదరాబాద్, సెప్టెంబర్�
కామారెడ్డి : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 5వ తేదీన జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పది వేల మందిని తరలించాలని ప్రభుత్వ విప్ గోవర్ధన్ అన్నారు. జన సమీకరణ కోసం ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయ
నిజామాబాద్ : సెప్టెంబర్ 5 న నిజామాబాద్లోని గిరిరాజ కళాశాల మైదానంలో జరుగునున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. సభాస్థలి, పార్కింగ్ ఏర్పాట్లపై టీఆర�
నిజామాబాద్ : ఇచ్చిన మాట మేరకు ఎన్ని ఇబ్బందులున్నా కొత్త పెన్షన్లు మంజూరు చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలో వెయ్యి మంది లబ్ధిదారులకు పెన్షన్ ప�
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భారతదేశానికి మార్గదర్శనంగా నిలిచాయని బిహర్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. ముందుగా సీఎం కేసీఆర్
దేశంలో విద్వేషం నింపే శక్తులను పారదోలాలని, విద్వేషం పెరిగితే దేశానికే నష్టమని సీఎం కేసీఆర్ అన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. దేశానికి బీజే�
బిహార్ చేరుకున్న సీఎం కేసీఆర్.. గల్వాన్ ఘర్షణల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి వాళ్లకు చెక్కులు అందజేశారు. అనంతరం ఇద్దరు సీఎంలు జాయింట్ ప్