హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. మూడు గంటల పాటు కేబినెట్ భేటీ కొనసాగింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, పలువురు ఉన్నతాధిక�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. కేబినెట్ భేటీకి మంత్రులతో పాటు పలువురు అధికారులు హాజర�
CM KCR | సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగనుంది. ప్రగతిభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు శాసనమండలి, శాసన సభ సమావేశాలు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శుక్రవారం గెజిట్ విడుదల చేశారు.
విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ దొరికారు ఈ సీఎం మాకెందుకు లేరన్న బాధ ఉన్నది కేసీఆర్ను బలపరుస్తాం.. పోరులో తోడుంటాం తెలంగాణ మాడల్ దేశ వ్యాప్తం కావాలి రైతులకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని మోదీ ఆయనొచ్చాక రైత�
ఆరోపణలపై గట్టి కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీశ్రావు మీడియాను ఎదుర్కోలేక కేంద్రమంత్రి ప్రెస్మీట్ రద్దు కేసీఆర్ను ఎదుర్కోవాలంటే అబద్ధాలు ప్రచారం చేయాలి! బీజేపీ కార్యకర్తల సమావేశంలో నిర్మలా సీతారామన్ స
గురివింద గింజ తన కింద ఉన్న నలుపును ఎరుగదన్నట్టు, ప్రపంచ అద్భుతం, ఇంజినీరింగ్ టెక్నాలజీ వండర్ అయిన కాళేశ్వరాన్ని చూడలేని ధృతరాష్ర్టులు వీళ్లు. ‘ఎండా కాలంలోనూ గోదావరి నదిలో 20 కి.మీ. మేర నీళ్లు వ్యాపించి ఉ�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: వచ్చే నెలలో జరుగనున్న మిస్టర్ తెలంగాణ పోటీలు విజయవంతం కావాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. షఫీ బాడీబిల్డింగ్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మెన్స్
మహబూబాబాద్ : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం తొర్రూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో లబ్ధి�
ఆధ్యాత్మిక కేంద్రంగా వేయిస్తంభాల గుడి అభివృద్ధి ముఖ్యమంత్రి చొరవతోనే కల్యాణమండపం పునరుద్ధరణ పనులు పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలనే పూజించాలి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర�
బీజేపీ యేతర ప్రభుత్వాలున్న రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను చీల్చి.. వారిని కొనుగోలు చేసి అధికారం దకించుకోవడం ఏ ప్రజాస్వామిక విధానమని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా బీజేపీ నేత�
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి దశలవారీగా సర్కారు అనుమతులు ఇస్తున్నది.
ఉపాధి కోసం తెలంగాణకు వలస వచ్చి న వారందరికీ రాష్ర్టాభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణలో జీవిస్తున్నవారు ఏ రాష్ర్టానికి చెందినవారైనా వారిని తెలంగాణ బి