దర్బార్లతో సాధించిందేమిటి? గవర్నర్ రాజకీయ సలహాలు సీఎం కేసీఆర్కు అక్కర్లేదు మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తన హోదాను రాజకీయ ప్
17న ఆదివాసీ, బంజారా భవనాల ప్రారంభోత్సవం ఎన్టీఆర్ స్టేడియంలో సభ గిరిజన శాఖ మంత్రి సత్యవతి హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున�
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం కావాలని ప్రజలు కోరుతున్నారని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పేర్కొన్నా రు.
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అన్ని రంగాల్లో రాష్ట్రం సమూలంగా అభివృద్ధి చెందడం కోసం ఒక్కో రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది.
పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు నిత్యం పరుల క్షేమం కోసమే పరితపించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ యాస, భాష, భావుకతకు కాళోజీ సాహిత్యం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 9న క�
నల్లగొండ : దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వం వైపు చూస్తోందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందిన 17 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గ�
తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధికం అదే బాటలో మొత్తం సాగు విస్తీర్ణం 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు నెలాఖరుకు మరింత పెరిగే అవకాశం కాళేశ్వరం నీళ్లతో మహాద్భుతాలు దేశవ్యాప్తంగా 5% తగ్గిన వరి సాగు తెలంగాణ వ్యవసాయరం�
అచ్చంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ త్వరలో పర్యటించనున్నారని విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. బుధవా రం మన్ననూర్ గ్రామంలో నిర్వహించిన ముఖ్య కా ర్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అచ్చంపేట, అమ్�
జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతానికి కృషి చేసే అంశంపై అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో జరిగే తమ జాతీయ మహాసభలో చర్చిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు.
మహామహులను కన్న భారతదేశం కీర్తి ఘనమైనది. కానీ, నేటి పాలకుల పుణ్యమాని ఘన కీర్తి గడించిన మన భారతదేశం ఇప్పుడు ప్రమాదపుటంచుల్లో చిక్కుకున్నది. విద్వేషపు మంటల్లో కొట్టుమిట్టాడుతున్నది. అభివృద్ధి అనే నినాదం ప�