తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు తమకు కూడా అలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు కావాలని కోరుకొంటున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపార�
గిరిజనుల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నగరంలోని బంజార
రాజకీయాల్లో నిన్నటి మాట రేపుండదు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాకముందు రాష్ట్రం కోసం ఏ కలలుగన్నారో ఆ కలలను ఒక్కొక్కటిగా నిజం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రచురించిన ‘కోటి రతనాల వీణకు ప
కరీంనగర్ : బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమేనని… వీలైనంత త్వరగా భారతదేశ పగ్గాలను సీఎం కేసీఆర్ చేపట్టాలని.. రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. ప్ర�
హైదరాబాద్ : తెలంగాణలో గొప్పగా నిర్వహించే బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రపంచ చిత్ర పటంలో మన తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచాయి. మహిళా సోదరీమణులు బతుకమ్మ పండుగను గొప్పగా నిర్వహించుకోవాల
హైదరాబాద్ : సకల వర్గాలను కలుపుకొంటూ ముందుకు సాగి, ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పంథాలో తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అపార అనుభవం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో
నల్లగొండ : ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నకిరేకల్ మండలం గోరెంకలపల్లి గ్రామంలో కొత్తగా మంజూరైన ఆసరా ప�
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో కర్నాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి భేటీ ముగిసింది. ప్రగతి భవన్లో మూడు గంటల పాటు ఇద్దరు నేతలు సమాలోచనలు జరిపారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీ
హైదరాబాద్ : గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బంజారాహిల్స్లో నూతనంగా నిర్మించిన బంజారా భవన్, ఆదివాసీ భవన్ లను మంత్రులు స�
CM KCR | దిగ్గజనటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. 50 ఏండ్ల సినీప్రస్థానంలో తన విలక్షణ నటనాశైలితో రెబల్స్టార్గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం
మోదీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఒక్క ఐటీ రంగంలో తెలంగాణ పోగొట్టుకున్న సంపద ఎంతో తెలుసా? అక్షరాలా రూ.2.19 లక్షల కోట్లు.. దాదాపు 70 లక్షల ఉపాధి అవకాశాలు.
కరెంటు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల పట్ల ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష సాధింపు, అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్�
విమోచనమా? విలీనమా? అనేది గవర్నర్కు ఎందుకు? ప్రమాదంలో గవర్నర్ వ్యవస్థ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): బీజేపీకి సెప్టెంబర్ 17తో సంబంధమే లేదని సీపీఐ రాష్ట్ర క�