ఒకనాడు మెతుకుసీమ అంటే రైతుల ఆత్మహత్యలు...! నెర్రెలు బారిన, బీడు భూము లు, ఎండిన చెరువులు...! చుక్క నీటి కోసం వందల ఫీట్ల లోతుకు బోర్లు వేసినా చుక్క కానరాక పోయేది. ఒక్కో రైతు పదుల సంఖ్యలో బోర్లు వేసేవారు. చివరికి అ�
ఖమ్మంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను.. ఆశీర్వదించి ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికల�
పదేళ్లు వెనక్కెళ్తే కనిపిస్తాయి రైతుల బాధలు.. పంటలు పండించేందుకు పడరాని పాట్లు పడ్డారు. వేళాపాళా లేని కరెంటు కోతలతో పొలాల వద్దే జాగారాలు చేశారు. నరకయాతన అనుభవించారు. లో ఓల్టేజీ సమస్య, సాగునీరు సరిగా లేక ప�
గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని ఆశీర్వదించాలని హైదరాబాద్ నగర ఓటర్లకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్
‘అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ దుందుభి ఖాయం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ పార్టీ విజయం సాధిస్తుంది. హుస్నాబాద్, జనగామ, మానకొండూరు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ విజయం పక్కా. సీ�
24 గంటల కరెంటు..ప్రాజెక్టుల నిండా నీళ్లు.. భూమికి పూర్తి రక్షణ కల్పించే ధరణి.. పెట్టుబడి సాయంగా రైతుబంధు.. వీటన్నింటితో తెలంగాణ రైతులు కడుపుల సల్ల కదలకుండా రెండు పంటలు సక్కగ పండించుకుంటున్నరు.
ఈ ఎన్నికల్లో ఒక దృశ్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. తెలంగాణ స్థానిక నాయకత్వం ఒకవైపు, జాతీయ పార్టీల నాయకుల దండు ఒకవైపు. ఇక్కడ తెలంగాణ స్థానిక నాయకత్వమంటే తెలంగాణ ఆత్మను ఆవాహనం చేసుకొని తెలంగాణ వాదాన్ని భ
గురువారం జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజికవర్గం మద్దతును ప్రకటించింది. తమ సామాజికవర్గం అభ్యున్నతికి కృషి చేసిన బీఆర్ఎస్ సర్కారును యాది పెట్టుకుంటామని, సీఎం కేసీఆ�
నాటి పాలనలో కుదేలైన ఎవుసాన్ని పండుగలా చేసి, రైతును వెన్నుదన్నుగా నిలిచింది రైతుబిడ్డ ముఖ్యమంత్రి కేసీఆరేనని కర్షకులు కొనియాడుతున్నారు. పదేండ్లలోనే 24గంటల కరెంట్, సాగునీరు, రైతుబంధు ఇచ్చి ఆసరా అయ్యారని,
డెభ్బై ఐదేండ్ల స్వాతంత్య్ర భారతంలో అన్ని రాష్ర్టాల ఎన్నికల చరిత్రలో ప్రతిసారి తాగునీరు, విద్యుత్తు సమస్యలు ఎన్నికల ఎజెండాలుగా సాంప్రదాయంలా వస్తున్నాయి. ప్రస్తుత 5 రాష్ర్టాల ఎన్నికల్లోనూ తెలంగాణ మినహా
‘ప్రజలే నా బలం.. బలగం. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఓటేసి గెలిపిస్తే చివరి శ్వాస వరకు ప్రజా సేవ చేస్తా. చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన�
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ దేశాన్ని ఇంతకాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీలు బడుగు, బలహీన వర్గాలను తమ ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప, ఏనాడూ ఆ వర్గాల ప్రగతి కోసం పాటుపడలేదు.