విముక్త తెలంగాణ మరోసారి మూల మలుపులో నిలిచింది. పునర్నిర్మాణ ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో జరుగుతున్న కీలక ఎన్నికలివి. మూడో శాసనసభకు ఎవరిని పంపాలో, ఎవరిని ఇంటికి పంపాలో ఓటరు తీర్పు చెప్పే ప్రజాస్వామ్య ప�
దీక్ష దివస్ సందర్భంగా 2009 నవంబర్ 29 నాడు జరిగిన వీరోచిత సన్నివేశాలను తన జీవితంలో మరచిపోలేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. సిద్దిపేటలోని ఆమరణ హార దీక్షాస్థలికి బయలుదేరిన కేసీఆర్ను అల్గునూర్లో అరెస్టు చేస
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించి చరిత్ర సృష్టించాలని ఆకాంక్షిస్తూ తిరుమల శ్రీవారికి ఏపీ బీఆర్ఎస్ నేత ఆరాట్ కృష్ణప�
‘చేతి’ని నమ్ముకుంటే చేటు తప్పదని కర్షకులు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాల పాటు ‘హస్త’వ్యస్తంగా కొనసాగిన వారి పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డాం.. మళ్లా ఇప్పుడేమో వ్యవసాయానికి 3 గంటల కరెంట్.. 10 హెచ్పీ మోటర్లు పె�
సిద్దిపేట జిల్లా చింతమడకలోని 13వ పోలింగ్ కేంద్రం లో ఓటు హక్కు వేసేందుకు సీఎం కేసీఆర్ గురువారం గ్రామానికి రానున్నారు. సీఎంఆయన సతీమణి శోభ సైతం ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బుధవారం సిద్దిపేట ప�
దీక్షా దివస్ సందర్భంగా 2009లో నాటి ఉద్యమనేతగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు వైద్యసేవలు అందించిన నిమ్స్ వైద్య బృందానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆ
: తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన మహోన్నత పోరాట ఘట్టం దీక్షా దివస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. దీక్షా దివస్ అంటే తల్లి తెలంగాణ సంకెళ్లను తెం�
ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని జాతుల ప్రజలు అభివృద్ధి చెందితేనే ఆ దేశ ప్రజాస్వామ్యానికి పరిపూర్ణత వస్తుంది. అది విజయవంతం కావాలంటే పాలకులకు ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి ఉండాలి. తెలంగ�
బీఆర్ఎస్ ప్రభుత్వం నిస్సందేహంగా రైతు ప్రభుత్వమే. అన్నదాతకు తెలంగాణ ప్రభుత్వం పంట సహాయం కోసం ఏర్పాటుచేసిన రైతుబంధు పథకం డబ్బులు పడకుండా కాంగ్రెస్ కుట్రలు పన్నింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్లోంచ�
కాంగ్రెస్సోళ్లుగాని, బీజేపోళ్లుగాని ఏనాడన్న రైతులను పట్టించుకున్నరా? సాగునీళ్లు, పెట్టుబడి సాయం ఇయ్యాలన్న ఆలోచన చేసిన్రా..? ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్, కరెంటన్న ఇచ్చిందా? నీళ్లు లేక భూములన్ని పడా�
మహానగరానికి మణిహారంలా మారిన మెట్రో రైలు సేవలు మొదలై 6 ఏండ్లు పూర్తయ్యాయి. నవంబర్ 29, 2017న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథులుగా నగరంలో మెట్రో సేవలు ప్రారంభించారు.
45 ఏండ్లు తెలంగాణను పాలించింది కాంగ్రెస్ పార్టీ. అయి నా ముస్లిం, మైనారిటీల బతుకులను బాగు చేయలేదు. కానీ తాజాగా ముస్లిం డిక్లరేషన్ పేరుతో మరోసారి ఆ సామాజికవర్గాన్ని మోసం చేయజూస్తు న్నది. తెలంగాణ అవతరించక �