చింతమడక ప్రజలు మురిసిపోయారు. తమ ఇంటి ముద్దుబిడ్డ, సీఎం కేసీఆర్ గ్రామానికి రావడంతో ఆనందానికి లోనయ్యారు. సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడకలో పండుగ వాతావరణం నెలకొంది.
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కును సిద్దిపేట రూరల్ మండలం చింతమడక ఉపయోగించుకున్నారు.
తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తమకే ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఇప్పటికే తెలంగాణను సాధించి రికార్డు సృష్టించిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా మరో చరిత్ర సృష్టించబోతున్నారని తెలిపారు. రాష్ట�
Telangana Elections | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రమంతటా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో కడపటి సమా�
సీఎం కేసీఆర్ దంపతులు సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో గురువారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ దంపతులు ఉదయం 11.50 గంటలకు హెలికాప్టర్లో గ్రామంలోని హెలిప్యాడ్కు చే
తెలంగాణలో బీఆర్ఎస్కు మళ్లీ విజయం చేకూరాలని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ అధికారం చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ మహారాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు నీలం తాయి ఖేమ్కర్, కోపర్ గావ్ అసెంబ్లీ సమన్వయకర్త
తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వ్యవసాయ రంగ మే కీలకం. ఇందులో ముఖ్యంగా సాగునీరు చాలా అవ సరమైన అంశంగా పరిగణలోనికి తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయలో భాగంగా పూడుకుపోయిన వేలాది చెర
తెలంగాణ రాష్ట్రం ఒక కల. కోట్లాది తెలంగాణ బిడ్డలను ఊరించిన ఆరున్నర దశాబ్దాల వాంఛ. ఎందుకోసమో కలిపారు. మరెవరి కోసమే ఈ ప్రాంతాన్ని తొక్కిపెట్టారు. చేయని తప్పుకు చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకోవడం తప్ప ఇక్కడి ప�
Exit Polls | తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే పట్టం కట్టబోతున్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారు. తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే ఇప్పటికే పలు సర్వేలు తేల్చిచెప్పగా.. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా �
Cm KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఓటు వేశారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడక (Chintamadaka) గ్రామంలో సతీమణి శోభతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
TS Assembly Elections Live Updates | తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిధిలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగనున్నది. సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్�
ప్రజల మనసును గెలుచుకోలేమని తేలిపోవడంతో హస్తం నేతలు ప్రలోభాలకు తెరలేపారు. డబ్బుతో నాయకులు, ప్రజలను మభ్యపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రేవంత్రెడ్డి అనుచరుడి వద�
వలస పాలన నుంచి స్వపాలన దాకా తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ప్రాణానికి ఎదురొడ్డి చేసిన త్యాగాలను, భరించిన అవమానాలను, దుర్మార్గమైన విమర్శలను తలచుకుంటే హృదయమున్న ఎవరికైనా కన్నీరు తన్నుకరాక మానదు.
మనుషులను ప్రేమించడం మానవత్వం. మట్టిని ప్రేమించడం మహోన్నత తత్వం. తెలంగాణ జీవితాలను లోతుగా అధ్యయనం చేస్తే.. మట్టిని ప్రేమిస్తూ, మనుషుల కోసం పరితపిస్తూ, నవీన సమాజ నిర్మాణం కోసం, మానవీయ విలువల ఆవిష్కరణల కోసం, �