తెలంగాణ గురుకుల విద్యా విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం మై నార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పా�
సింగరేణి కార్మికుల ఆదాయంపై పన్ను రూ.800 కోట్లు, సంస్థ ఆదాయంపై పన్ను రూ.400 కోట్లు, జీఎస్టీ రూపంలో రూ.3,000 కోట్లు, డివిడెండ్ మరో రూ.100 కోట్లు.. మొత్తం రూ.4,300 కోట్లు. ఒక ఏడాదికి కేంద్రానికి భారీగా కప్పం కడుతున్న బంగారు �
దళితబంధు పథ కం పారదర్శకంగా అమలవుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్లలో శుక్రవారం నిర్వహించిన దళితబంధు అవగాహన సదస్సుల్లో ఆయన మాట
రాజ్యాంగబద్ధ గవర్నర్ పదవిలో ఉన్నవారు నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. గవర్నర్గా నియమితులయ్యేవారు నిజాయితీపరులై, రాజ్యాంగం తెలిసిన మేధావులై ఉండా
‘ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్కు పీఎంవో నుంచి పిలుపు అందలేదు.. నామ్కేవాస్తేగా కేంద్ర రసాయన ఎరువుల శాఖ నుంచి ఆహ్వానం పంపి అవమానించారు’ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బ�
minister harish rao | రాష్ట్రంలో ప్రాథమిక వైద్యరంగాన్ని సీఎం కేసీఆర్ బలోపేతం చేస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో మానిటరింగ్ హబ్ను ఆయన ప్రారంభించారు.
తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్నట్టుగా ఉన్నది కేంద్ర ప్రభుత్వ వైఖరి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై కక్ష సాధించడానికి అన్ని అవకాశాలనూ వాడుకొంటున్న మోదీ సర్కారు.. పార్లమెంట్లో చేసిన చట్�
సింగరేణిని నిర్వీర్యం చేయాలని కేంద్రం కుట్రలు పన్నుతున్నదని కార్మికలోకం మండిపడుతున్నది. సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను చేపట్టి అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న సింగరేణిపై కేంద్రం వేటువేయాలని చూస్త�
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి సీఎం కేసీఆర్ విడుదల చేసిన కమల్ ఫైల్స్ వీడియోను బుధవారం సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ‘అవినీతిపరులు దేశాన్ని నాశనం చేస్తున్నారు. ధనబలంతో తప్పించుకుంటున్నారు’ అంటూ
సీఎం కేసీఆర్ తలపెట్టిన బీఆర్ఎస్ ఉన్నత స్థాయికి చేరుకొని జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రికి మరింత బలం చేకూర్చాలని మహిమాన్వితుడైన కందికొండ లక్ష్మీనర్సింహస్వామిని ప్రార్థించానని మహబూబాబాద్ ఎంపీ మాలోత్
తెలంగాణలో గవర్నర్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను తాము ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నామన్నారు.