మునుగోడులో ఉపఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇన్చార్జిగా వ్యవహరించిన లెంకలపల్లి ఆవాస గ్రామం సరంపేటకు మహర్దశ పట్టింది. ఉప ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ప్రధాని రామగుండం పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలన్న కనీస మర్యాదను కేంద్ర ప్రభుత్వం, పీఎంవో పాటించకపోవడం బాధాకరమని రాష్ట్ర ప్రణ�
Minister Prashanth reddy | కొత్తగా తెచ్చుకున్న తెలంగాణాను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో కేంద్రంతో మొదటి నుంచి సమన్వయంతోనే ఉన్నాం. కానీ కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడంలో వివక్ష
Green India Challenge | టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతూనే ఉంది. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తెలంగాణ
అటవీ భూములకు ఇక పక్కాగా రక్షణ ఉండబోతున్నది.. ఎన్నో ఏళ్ల నుంచి అటవీశాఖ, పోడు రైతుల మధ్య ఉన్న వివాదం కొలిక్కి రాబోతున్నది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం గిరిజనుల రైతుల పాలిట వర
మహిళకు ప్రసవం పునర్జన్మతో సమానం. అందుకే బిడ్డ కడుపులో పడగానే ఆడపిల్లలను అత్తింటి నుంచి పుట్టింటికి పంపి, వారికి ఎలాంటి పని చెప్పకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాం.
తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలవారి జీవితాలనూ మారుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బతుకుదెరువు కోసం వలసబాట పట్టేవారు.
సీఎం రిలీఫ్ ఫండ్తో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఆసరాగా ఉంటుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే నివాసంలోని కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ఫండ్ నుంచి మంజూరు చేస
ప్రజల ఆరోగ్యంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఓల్డ్ సఫిల్గూడ ప్రాంతానికి చెందిన నాగరాజు గత కొన్ని నెలల నుంచి పక్క వెనుక భాగానికి చెందిన ఎ
Kunamneni Sambashiva rao | తెలంగాణ రాష్ట్రాన్ని అష్టకష్టాల పాలు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని, వస్తే తాము అడ్డుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు