minister srinivas goud | యాదవులకు సదర్ ఉత్సవం లక్ష్మీ పూజలాంటిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దున్నపోతులు, ఆవులు, గొర్రెలను అన్నం పెట్టే తల్లులగా భావిస్తుంటారని తెలిపారు.
Minister KTR | ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ క్లస్టర్ అయిన ఫార్మాసిటీని త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అవసరమైన అన్ని
minister niranjan reddy | యాసంగి సీజన్లో రెండో పంట సాగుకు డిసెంబర్లో రైతుబంధు సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ
Minister Jagadish reddy | తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై విషం చిమ్మేలా మోదీ వ్యాఖ్యానించారని మండిపడ్డారు.
Minister Srinivas Goud | గోల్ఫ్ హబ్గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్కి అద్దం పట్టేలా గోల్ఫ్ క్లబ్ను అభివృద్ధి చేస్త�
minister talasani srinivas yadav | రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్య సంపద పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రులు హరీశ్ రావు,
Minister Harish Rao | రాష్ట్రంలో కొత్తగా 1,000 మత్స్యకార సహకార సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించారు. మూడు నెలల్లో కొత్త సభ్యత్వాల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 18 ఏండ
MLC Kavitha | తెలంగాణలో విప్లవం సృష్టించినట్లే ఈ దేశంలో కూడా గులాబీ కండువా విప్లవం సృష్టించబోతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జగిత్యాల నియోజక వర్గం
Errabelli Dayakar rao | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతు బీమా, రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల కరెంటు దేశానికే ఆందర్శంగా నిలుస్తున్నాయని
Minister KTR | రాజకీయాల్లో ప్రవేశాలకు మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిభ లేకుండా రాజకీయాల్లోనూ ఎవరూ రాణించలేరని, సొంతంగా నిరూపించుకోలేకపోతే
ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం.. విస్తారంగా కురిసిన వానలు.. రైతుబంధు కింద పెట్టుబడి సాయం.. నిరంతర విద్యుత్తు సరఫరాతో రాష్ట్రంలో వ్యవసాయం పరిఢవిల్లుతున్నది.
ఒకవైపు మేకిన్ ఇండియా జపం చేసే మోదీ ప్రభుత్వం.. మరోవైపు కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలనే మూసివేస్తున్నది. ప్రైవేటు సంస్థల వ్యాపారాలు విస్తరించడానికి పరోక్షంగా సహకరించేందుకే ప్రభుత్వరంగ సంస్థల్ని బలిపీఠ�
మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు చేసి ఏం తేల్చిందో చెప్పాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బీ వినోద్కుమార్ డిమాండ్ చేశారు. మంత్రి మీద బురద చల్లాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కుట్రలు జరుగుతు
మహబూబాబాద్లో సకల హంగులతో నూతన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని సాలార్ తండా వద్ద ఎన్హెచ్ 365 పక్కనే 30 ఎకరాల సువిశాల స్థలంలో రూ.54 కోట్లతో కలెక్టరేట్ భవనాన్ని నిర