తాను రోజుకు ఒకట్రెండు కిలోల తిట్లు తింటానని, అవే తనకు బలాన్ని ఇస్తున్నాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు హాస్యాస్పదమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నా రు. ‘ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్�
హైదరాబాద్లోని తెలంగాణభవన్లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగనున్నది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి టీఆర
సీఎం కేసీఆర్ త్వరలో మానుకోట జిల్లాకు రానున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన వైద్య కళాశ
CPI Leader Narayana | మోదీ ప్రభుత్వం కాంటాక్టు, ప్రైవేటీకరణ విధానాలతో సింగరేణి సంస్థను బతికుండగానే చంపేందుకు ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ మండిపడ్డారు. నొప్పి లేకుండా జలగ రక్తాన్ని
trslp meeting | ఈ నెల 15న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం
CM KCR Tour | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు త్వరలో మహబూబాబాద్ జిల్లాలో
పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీ భవనం, సమీకృత కలెక్టరేట్
కార్యాలయాలకు ప్రారంభోత్సవం
Gangula Kamalakar | దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడటం సరికాదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.
Minister Harish rao | దేశానికి, తెలంగాణకు ఏం చేశావని అడిగి తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం ఎంతవరకు భావ్యమని ప్రధాని మోదీని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రత్యర్థుల తిట్లే తనకు
తెలంగాణ నల్లబంగారంగా ప్రతిసిద్ధికెక్కిన సింగరేణిని ప్రైవేటీకరించటంలేదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్టపగలే పచ్చి అబద్ధాలు చెప్పారు. ఒక్కో బొగ్గుబ్లాకును క్రమక్రమంగా ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుత�
ప్రతి మాటలో సీఎం కేసీఆర్పై విషం చిమ్మడం తప్ప తెలంగాణకు ప్రధాని మోదీ ఒక్క రూపాయి ఇచ్చింది లేదని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడులో ఓడిపోయామనే అక్కసుతోనే మోదీ మాట్లాడుతున్నారని �
దళితుల కోసం సీఎం కేసీఆర్ చేసిన కృషి మరే ఇతర రాష్ర్టాల్లో కూడా జరుగలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో దళిత సంఘాల ఆధ్వర్�