minister errabelli dayaker rao | రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలలో కేంద్ర జాప్యం చేస్తుందని �
NIMS | తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రోగులకు నిమ్స్ ఆస్పత్రి అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న విషయం విదితమే. ఈ ఆస్పత్రిలో ప్రతి రోజు కొన్ని వేల మంది వైద్యం చేయించుకుంటుంటారు. ఇటు రాష్ట్రంలోని నలుమ�
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికి తెలంగాణ ఆభరణంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ రోజును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుందామన్నారు.
నూతన వైద్య కళాశాలల ఏ ర్పాటుతో ప్రజల చెంతకు వైద్యం వస్తుందని, ఒకేసారి ఎ నిమిది వైద్య కళాశాలల తరగతులు ప్రారంభించడం.. దే శ చరిత్రలోనే నూతన అధ్యయనానికి పునాది అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డ�
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్ వెన్రెడ్డి రాజు అన్నారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంపై రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్కో) చైర్మన్ వై సతీశ్�
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేసిన బీజేపీకి బుద్ధిచెప్తామని, ఎవరినీ వదలబోమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హెచ్చరించారు. తమను చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ఇంటెలిజెన్స్ రిపోర్ట
తెలుగువారి జేమ్స్బాండ్ సెలవు తీసుకున్నాడు. మన కౌబాయ్ గుర్రాన్ని అదిలిస్తూ దిగంతాల్లోకి దూసుకుపోయాడు. దిగ్గజాల మధ్య దూసుకొచ్చి తెలుగుతెరపై తనదైన ముద్రవేసిన స్వాప్నికుడు కన్నుమూశాడు. హీరో అతడి ఇంటి�
భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో, ఇంత తక్కువ సమయంలో ఎనిమిది మెడికల్ కాలేజీలు సిద్ధంకావడం, అవి ఒకేరోజు ప్రారంభం కావడం అరుదైన సందర్భం.. భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు, వైరస్లు వచ్చినా.. ప్రజలకు రక్షణగా �
రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా రెవెన్యూ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే నిర్దిష్టమైన ఆదేశాలను కలెక్టర్లకు ఇస్తాం. ఇప్పటికే మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి తదితరుల నేతృత్వంలోని కమిటీ రెవెన్యూ సమస్యలపై అధ్య�
మంచిర్యాల వైద్య కళాశాల మొదలైంది. హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి ఆన్లైన్ ద్వారా మంగళవారం సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా.. యేడాదిలోనే కాలేజీని అందుబాటులోకి తెచ్చిన కలెక్టర్, వైద్య�
‘రాష్ట్రంలోని మా లాంటి పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి ఎంబీబీఎస్ సీటు వచ్చిందంటే దానికి కారణం సీఎం కేసీఆరే. ఇది మాకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే వైద్య విద్య చదువుతామన�
CM KCR | టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ముందస్తు