బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ రికార్డులు సాఘించింది. 2014-15లో 12వ స్థానంలో ఉండగా 2020-21లో ఏకంగా నాలుగో స్థానానికి చేరింది. గతంలో 44.40 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా 2020-21లో 1.02 కోట్ల టన్నులు ఉత్పత్తి చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి, వారి హక్కుల రక్షణకు అండగా ఉంటున్నదని దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొన�
రాష్ట్రంలో వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు టెండర్లు పిలిచి వారంలోగా కార్యాచరణ చేపట్టాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్న తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్య విషయంలో కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
Minister Prashanth reddy | వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తుల కోసం టెండర్లు పిలవడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించ�
Minister KTR | తెలంగాణలో వంట నూనెల పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్న
Vinod Kumar | రాష్ట్రంలో, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఏకైక ఎజెండాగా పెట్టుకున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో ఆ పార్టీ చేస్తున్న
Minister Gangula Kamalaker | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్తోనే ఈ రాష్ట్ర భవిష్యత్ ముడిపడి ఉన్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్పై అన్ని పార్టీలు ఏకమై దాడులకు దిగుతున్న�
Dasyam Vinay Bhaskar | బీజేపీ బీసీల వ్యతిరేకి అని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. ఎనిమిదేండ్లుగా బీసీలకు బియ్యపు గింజంత మేలు కూడా చేయలేదని విమర్శించారు. ఓబీసీ అయిన ప్రధాని మోదీ
తెలంగాణ రాష్ట్రంలో నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ మద్దతుతో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధిస్తున్న ప్రగతి ద్వారా పల్లె పల్లెనా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు రోజుర�