ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించేందుకు చాలా మంది అభ్యర్థులు పట్టుదలతో ఉన్నారు. ప్రభుత్వం సైతం అభ్యర్థులకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు కృషి చేస్తున్నది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హన్మంత్షిండే హాయంలో జుక్కల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుంది. అంతే కాకుండా వైద్య పరంగా జుక్కల్ నియోజకవర్�
దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్స్ సంక్షేమం కోసం ప్రభుత్వం స్వతంత్రశాఖను ఏర్పాటుచేసింది. ఈ మేరకు మహిళా, శిశుసంక్షేమశాఖ నుంచి వేరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతరకు తెర లేపింది. వరుసగా నోటిఫికేషన్లను జారీ చేస్తున్నది. ఉద్యోగ ప్రకటనల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న యువతలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తున్నది.
సీఎం కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టును ఒక సదుద్దేశంతో మొదలు పెట్టారని, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో హుస్నాబాద్ ఎ�
సీఎం కేసీఆర్ కరుణామయుడు అని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలకేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ కల్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కౌటాల, చింతలమానేపల్లి మండలాల టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్
తెలంగాణలో మాదిరిగానే అన్ని రాష్ర్టాలలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణ లభించడం ఖాయమని వక్ఫ్బోర్డు డైరెక్టర్ మసియుల్లా ఖాన్, టీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు ఎంకే భద్రుద్దీన్ ధీమా వ్యక్తం చ�
కొలువుల కోలాహలం మళ్లీ మొదలైంది. యువత కలలను సాకారం చేసేందుకు ఉద్యోగ ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర సర్కారు ఇప్పటికే, గ్రూప్-1, పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి, ప్రిలిమినరీ పరీక్షలను పూర్త�
తెలంగాణ రాష్ర్టాన్ని అస్థిరపర్చేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయని, రాష్ర్టాన్ని కబ్జా చేసేందుకు సమైక్యవాదులు మరోసారి ప్రయత్నిస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రం దేశంలో సరికొత్త చరిత్రను లిఖిస్తున్నది. కొత్త, చిన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ దశాబ్దాల క్రితం ఏర్పాటైన రాష్ర్టాలతో పోటీ పడటమే కాకుండా.. ప్రతిష్ఠాత్మక కంపెనీలు ఆకట్టుకోవడంలోనూ దూసుకుపోత