తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసింది. తాజా�
ప్రభుత్వం అ మలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.
Gun Park | తెలంగాణ ఉద్యమ కాలంలో వందలాది మంది విద్యార్థులు అమరులు అవ్వడానికి కారణమైన ఆంధ్రా కుట్రదారుల సంతానం ఇవాళ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడం అత్యంత
CM KCR | జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్లో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరామ్ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై నూతన
CM KCR | ప్రపంచంలో సంపూర్ణ మానవుడు అంటూ లేరని, సమస్యలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
ప్రతి ఎకరాకు సాగునీరు అందించే రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణలో మరో అడుగుముందుకు పడింది. గోదావరి నదికి సమీపాన అటవీ ప్రాంతాల్లోని 63 గ్రామాలకు తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తయ
కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతుంటే ఓర్వలేని బీజేపీ, దాని పెంపుడు పార్టీలు పాదయాత్రల పేరుతో దండయాత్రలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని చీఫ్ విప్ దాస్యం వినయ్�
ప్రతి పేదవాడికి సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పం. ఈ మేరకు వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.
జిల్లా పరిపాలనకు అనుకూలంగా సకల హంగులతో సమీకృత కలెక్టరేట్ను నిర్మించారు. పాలకొండ సమీపంలోని 22 ఎకరాల విలువైన ప్రభుత్వ స్థ లాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్ కబ్జాకోరుల నుంచి విడిపిం చి ప్రభుత్వానికి అప్పగి�