పట్టణాభివృద్ధికి రూ.22కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పట్టణ కేంద్రంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి శనివారం క్షీరాభిషేకం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని, పార్టీలకతీతంగా ప్రజలు సంక్షేమంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి కోరారు. మోత్కూరు మున్సి�
ముఖ్యమంత్రి కేసీఆర్ ధార్మికచింతనకు, దేవాలయాల అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతతకు ఇది మరో నిదర్శనం. మారుమూల ప్రాంతం పెద్దపల్లి జిల్లా రాగినేడు గ్రామంలో అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయం 20 గ్రామాల ప్రజల ఆక
దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి వివిధ పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునే�
ప్రపంచంలో సంపూర్ణ మానవుడు అంటూ ఎవరూ లేరని, సమస్యలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా మళ్లీ టాప్లో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్-2022 నవంబర్ మాసంలో ఇచ్చిన పారామీటర్ల ఆధారంగా 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరీలో దేశంలోనే జిల్లా మొదటి స్థా�
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ వారికి ఆర్థికంగా చేయూతనందిస్తు న్నదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. స్త్రీ,శిశు, దివ్యాంగులు, వయోవృ�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి త్యాగం తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్ర్రెడ్డి అన్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు అవసరమైన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.