నార్కట్పల్లి, డిసెంబర్3 : పట్టణాభివృద్ధికి రూ.22కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పట్టణ కేంద్రంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి శనివారం క్షీరాభిషేకం చేశారు.
ఇందుకు సహకరించిన మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.