పట్టణాభివృద్ధికి రూ.22కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పట్టణ కేంద్రంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి శనివారం క్షీరాభిషేకం చేశారు.
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ వారికి ఆర్థికంగా చేయూతనందిస్తు న్నదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. స్త్రీ,శిశు, దివ్యాంగులు, వయోవృ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నల్లగొండ, ఆగస్టు 11: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం విధుల్లో చేరారు. రెండేండ్ల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లను �