నకిరేకల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరు ఏ�
పేదల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో పలువురు చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటానికి చెందిన 100మంది,
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్ల్లి వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని స్థానిక ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని అమ్మనబోలు గ్రామంలో ఆదివారం కార్యకర్తలతో నిర్వ�
బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల రెండో మోటర్ ద్వారా మంగళవారం ట్రయల్ రన్ చేశారు. చౌడంపల్లిలోని పంప్ హౌస్ నుంచి నీళ్లు దిగువకు పరవళ్లు తొక్కాయి. నీళ్లను చూసి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంతోష�
పట్టణాభివృద్ధికి రూ.22కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పట్టణ కేంద్రంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి శనివారం క్షీరాభిషేకం చేశారు.