ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూత ఇస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు.
ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై తము బహిరంగ చర్చకు సిద్ధమేనని ఇందుకు బీజేపీ నాయకులు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు సవాల్ విసిరారు.
రాష్ట్రంలోని అన్ని వర్సిటీలలో ఖాళీ పోస్టులతోపాటు అదనంగా మరో వెయ్యి పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు.
స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం ప్రజలకు చేరువైంది. జిల్లా దవాఖానలు మొదలుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సబ్ సెంటర్ల వరకూ కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నాయి.
Disabled and Transgenders dept | తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ఆవిర్భావించనుంది. స్వయం ప్రతిపత్తితో వికలాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖను
Minister Talasani Srinivas Yadav | రెండో దశ మెట్రో రైలు నిర్మాణ పనులకు ఈ నెల 9వ తేదీన సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నాయకులతో
Gutha Sukender reddy | స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణపై సమైక్యవాదుల కన్నుపడిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మొహం చెల్లక
Minister KTR | గ్రూప్-4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అని మంత్రి కేటీఆర్ అన్నారు. వార్డ్ ఆఫీసర్ల నియామకంతో పౌర సమస్యలపై మరింతగా దృష్టి సారించవచ్చని చెప్పారు.
హైదరాబాద్ నగరం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. సంక్షేమం, అభివృద్ధిలో జోడెద్దుల్లా పరుగులు పెడుతూ దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ఆదర్శవంతంగా నిలుస్తున్నది. మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా యేటా రూ.వేల కోట్ల�
వరి పంట పండింది.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తింది. వచ్చిన వడ్లను వచ్చినట్లు రాష్ట్ర సర్కారు వేగంగా కొంటున్నది. వెంట వెంటనే ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంతో రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తున్నది.
నల్లగొండ జిల్లా నీళ్లకుండగా మారింది. గత ఏడాది కంటే రాష్ట్రంలో అత్యధికంగా భూగర్భజల మట్టం పెరిగిన జిల్లాగా తొలిసారి రికార్డుకెక్కింది. గత ఏడాది నవంబర్తో పోల్చితే ఏకంగా 2.41మీటర్ల మేర భూగర్భ జల మట్టం పెరగడం