గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం శుభోదయం కార్యక్రమంలో భాగంగా షాబాద్ మండల పరిధిలోని అప్పారెడ్డిగూడ, లింగారెడ్డిగూడ గ్రామాల్లో జడ్పీటీసీ పట్నం �
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం ప్రతి ఆడబిడ్డకూ శ్రీరామరక్ష అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు భా
తెలంగాణ రాష్ట్రమంటే సీఎం కేసీఆర్ ఇలాఖా అని, ఇక్కడ బీజేపీ కుయుక్తులు సాగవని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు ఊరూరా క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నా ఒక్క సీటును కూడా గెలువల�
Eshwari Bai Birth Anniversary | దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన ధీశాలి ఈశ్వరబాయి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈశ్వరీబాయి జయంతి సందర్భంగా ఆమెకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. రాజకీయ నాయకు�
minister ktr | నల్లగొండ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం ఇచ్చిన వాగ్ధాలన్నీ ఏడాదిలో నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. రాబోయే ఆరేడు నెలల్లో ఆర్అండ్బీ, పీఆర్, మున్సిప
Minister Harish rao | ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,897 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వివిధ కేటగిరీల్లో తొమ్మిది వైద్య కళాశాలలు, అనుబంధ హాస్పిటళ్లకు పోస్టులను మంజూరు చేసింది.
Satish reddy | వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విద్వేషాలను రెచ్చగొడుతున్నారని టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. అహంకారంతోనే ఆమె మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ
Minister Niranjan reddy | పల్లెలు బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గ్రామాలలో మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు
MLA Kranthi kiran | ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును పేర్కొనడాన్ని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్రంగా ఖండించారు. ఆ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేకపోయినా
తమకు విద్యాబుద్ధులు నే ర్పిన పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో పూర్వ వి ద్యార్థుల మనస్సు చలించింది. పాఠశాలలో తమ జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని సంకల్పించుకున్నారు.
తెలంగాణ మహిళలు ఎవరూ కూడా షర్మిలలా మాట్లాడరని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన ఏడేండ్ల్ల తర్వాత ఇప్పుడు అవసరం లేని పాదయాత్రలు చేస్తూ ఇక్కడి ప్రజలను అయోమయానికి గుర
రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నది. గత పాలకుల నిర్లక్ష్యంతో నిస్తేజంగా మారిన వ్యవసాయ రంగానికి జవసత్వాలు కల్పిస్తున్నది. అన్నదాతల సంక్షేమమే పరమావధిగా ముందుకు ‘సాగు’తున్నది.