పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రైవేటు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్ది నాణ్యమైన విద్యను అందజేస్తున్నామన
హైదరాబాద్ నగరం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. సంక్షేమం, అభివృద్ధిలో జోడెద్దుల్లా పరుగులు పెడుతూ దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ఆదర్శవంతంగా నిలుస్తున్నది. మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా యేటా రూ.వేల కోట్ల�
విద్యార్థుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉ�
సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందడంతో పాటు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన ధీశాలి ఈశ్వరీబాయి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈశ్వరీబాయి జయంతి సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి ఆమెకు నివాళులర్పించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని గట్టిగా వ్యతిరేకించేవారిపై ఈడీ, ఐటీలతో బీజేపీ సర్కారు దాడులు చేయిస్తున్నదని, టీఆర్ఎస్ నేతలపై దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పడం అందులో భాగమేనని సీపీఐ జాతీయ కార్యదర్�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 7న జగిత్యాలలో పర్యటిస్తారని, జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడ�
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలో నంబర్వన్గా నిలుస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. శంకరపట్నం మండలం గొల్లపల్లి శివారులోని
మత్స్య సంపదలో మనమే ముందున్నామని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ ఫిష్ హబ్గా మారిందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
జిల్లా కేంద్రం లో ఈనెల 7న సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యం లో ఏర్పాట్ల పరిశీలనకు గురువారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మ