వాతావరణ మార్పుల కారణంగా సముద్రంలో ఆహారానికి పోటీ పెరిగిందని, దీంతో చేపల బరువు తగ్గుతున్నదని తాజా అధ్యయనం తేల్చింది. పశ్చిమ ఉత్తర పసిఫిక్ సముద్ర జలాల్లో 2010 దశకంలో చేపల బరువు తగ్గుదల కనపడిందని పరిశోధకులు
వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, అధిక వర్షాలు, చలి తీవ్రత, పొగమంచు ప్రభావం మామిడి పూతపై తీవ్రంగా పడింది. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో మామిడి తోటలు పూతతో నిండిపోవడంతోపాటు సంక్రాంతి పండుగలోపే పింద�
ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా మారే జీవులే మనుగడ సాగిస్తాయి.. లేదంటే అంతరించిపోతాయి’.. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత సారాంశం ఇది. ప్రస్తుతం పర్యావరణ మార్పులతో కలుగుతున్న విపరీత పరిణామాలకు గుల్మార్�
వాతావరణ మార్పులు మనుషుల జీవన విధానంపైనే కాదు.. పుట్టుక మీద కూడా ప్రభావం చూపుతాయని తేలింది. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతల్లో కలిగే వ్యత్యాసాలతో కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆస్ట్రేలి�
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరో రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో చిన్�
లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటలు చేతికందకుండా పోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా పంటలపై చీడపీడలు ఉధృతంగా దాడి చేస్తుండడంతో చేసేదేం లేక చేతులెత్తే�
వాతావరణంలో మార్పులు చీడపీడలకు కారణమవుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో పంటల ది గుబడి, సాగు విధానాలు, వాతావరణంలో మార్పులు వంటి అంశాలపై ఇక్రిసాట్ అధ్యయనం చేసింది.
WMO Report: గత దశాబ్ధంలో ఇండియాపై వాన-వేడి ప్రభావం ఉన్నట్లు ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. డబ్ల్యూఎంవో దీనిపై ఓ నివేదికను రిలీజ్ చేసింది. కొన్ని సందర్భాల్లో వర్షాలు బాగా పడ్డాయని, కొన్ని సంవత్స
బతుకమ్మ పండుగ నాటికే చలికాలం మొదలై పొగమంచు కురిసేది. చలిలో గజగజ వణుకుతూ వెళ్లి పువ్వు తెంపుకొచ్చేది. దీపావళికి చలి జోరు పెరిగి చలి మంటలు మొదలయ్యేవి. ఇక కార్తీక పౌర్ణమికి వేకువజామున లేచి స్నానం చేయాలన్న ఆ�
ప్రస్తుతం విజృంభిస్తున్న జబ్బులన్నీ పాతవే. కరోనా సమయంలో చాలామంది మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం.. తదితర ఆరోగ్య నియమాలు కచ్చితంగా అనుసరిం
వర్షాకాలంలో ఈ వేడేంటి? అసలు వానలు ఎందుకు పడటం లేదు? అంటూ బీహార్కు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త రాజ్కుమార్ జా ఏకంగా దేవుడినే ప్రతివాదిగా చేసి కేంద్ర భూ విజ్ఞాన శాఖకు దరఖాస్తు చేశారు.